ETV Bharat / crime

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి - rajanna siricilla additional collector death news

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి
కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి
author img

By

Published : May 25, 2021, 2:34 PM IST

Updated : May 25, 2021, 3:41 PM IST

14:32 May 25

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనా కాటుకు బలయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంజయ్య మృతిపట్ల పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

జిల్లాకు ఉత్తమ సేవలందించిన అంజయ్య మరణించారనే వార్త జిల్లా ప్రజలను కలచివేసింది. అంకిత భావంతో జిల్లాకు సేవలందించి అందరి మన్ననలు, ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.

ఇదీ చూడండి: త్వరలో సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీ

14:32 May 25

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనా కాటుకు బలయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంజయ్య మృతిపట్ల పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

జిల్లాకు ఉత్తమ సేవలందించిన అంజయ్య మరణించారనే వార్త జిల్లా ప్రజలను కలచివేసింది. అంకిత భావంతో జిల్లాకు సేవలందించి అందరి మన్ననలు, ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.

ఇదీ చూడండి: త్వరలో సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీ

Last Updated : May 25, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.