ETV Bharat / crime

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.3.80 కోట్ల విలువైన బంగారం పట్టివేత

author img

By

Published : Aug 25, 2022, 2:53 PM IST

Updated : Aug 25, 2022, 3:31 PM IST

gold seized
gold seized

14:50 August 25

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత

Heavy seizure of foreign gold in Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు, బంగారంను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా మరోసారి విదేశాల నుంచి భారీగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శ్రీలంక వచ్చిన వారి వద్ద నుంచి 7 కిలోల 304 గ్రాముల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన బంగారం విలువ 3 కోట్ల 80 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. బంగారం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

14:50 August 25

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత

Heavy seizure of foreign gold in Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు, బంగారంను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా మరోసారి విదేశాల నుంచి భారీగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శ్రీలంక వచ్చిన వారి వద్ద నుంచి 7 కిలోల 304 గ్రాముల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన బంగారం విలువ 3 కోట్ల 80 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. బంగారం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.