ETV Bharat / city

'అన్నం' పెడుతున్న సేవాసంస్థకు ఆర్పీఎఫ్ చేయూత

author img

By

Published : May 6, 2020, 9:24 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేసేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆ క్రమంలో ఖమ్మంలో రైల్వే పోలీసులు అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఓ స్వచ్ఛంధ సంస్థకు నిత్యావసరాలు అందజేశారు.

Khammam Railway Protection Force Police Distributes Groceries To NGO
400 మంది అనాథల ఆకలి తీరుస్తున్న సేవాసంస్థ

లాక్​డౌన్​ సమయంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ పోలీసులు పేదల ఆకలి తీరుస్తున్న 'అన్నం సేవాసంస్థ'కు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సంస్థలో దాదాపు 400 మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ పోలీసులు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందించారు. మరోవైపు స్టేషన్​ రోడ్డులోని వలస కూలీలకు తెదేపా కార్యకర్తలు ఆహారం పొట్లాలు పంచారు.

లాక్​డౌన్​ సమయంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ పోలీసులు పేదల ఆకలి తీరుస్తున్న 'అన్నం సేవాసంస్థ'కు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సంస్థలో దాదాపు 400 మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ పోలీసులు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందించారు. మరోవైపు స్టేషన్​ రోడ్డులోని వలస కూలీలకు తెదేపా కార్యకర్తలు ఆహారం పొట్లాలు పంచారు.

ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.