ఏపీలో రేపు జరగనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి వైకాపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అన్ని జిల్లాల నేతలతో చర్చించి సీఎం జగన్ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.
జిల్లా | వైకాపా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పేరు |
విజయనగరం | మజ్జి శ్రీనివాస్ |
శ్రీకాకుళం | పిరియా విజయ |
విశాఖపట్నం | అరిబిరా |
తూర్పుగోదావరి | వేణుగోపాల్ |
పశ్చిమ గోదావరి | కౌరు శ్రీనివాస్ |
కృష్ణా | ఉప్పాళ్ల హారిక |
గుంటూరు | క్రిస్టినా |
ప్రకాశం | బూచేపల్లి వెంకాయమ్మ |
నెల్లూరు | ఆనం అరుణమ్మ |
కర్నూలు | వెంకట సుబ్బారెడ్డి |
చిత్తూరు | వి.శ్రీనివాసులు |
అనంతపురం | గిరిజ |
కడప | ఆకేపాటి అమర్నాథ్రెడ్డి |
ఇదీ చదవండి: