ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM

author img

By

Published : Nov 21, 2020, 1:02 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM
  • ఏడుగురు సజీవదహనం..

గుజరాత్​ సురేంద్రనగర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. డంపర్, కారు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత జవాను వీరమరణం..

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ దుశ్చర్యలు ఆగటం లేదు. తాజాగా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్​లో​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ..

మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సుమ తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల మొదలైన నేపథ్యంలో కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ కావటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం కేసీఆర్​ సంతాపం..

ప్రముఖ కవి, సీనియర్​ పాత్రికేయులు దేవీప్రియ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా నిమ్స్​లో చికిత్స పొందుతున్న దేవీప్రియ... ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గడువు పొడిగింపు..

గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారమ్ సమర్పించేందుకు ఆదివారం వరకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు.​ మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • డిపాజిట్లు కూడా దక్కవ్..

గ్రేటర్​​ హైదరాబాద్​ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీర్​పేట్​, సనత్​ నగర్​ డివిజన్లలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స..

ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వస్తే రోగికి మత్తు తప్పనిసరి. కానీ.. మత్తు లేకుండా శస్త్రచికిత్స అంటే.. వామ్మో కష్టమే కదా అనుకుంటున్నారా? అయితే.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రోగి స్పృహలో ఉండగానే.. మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించిన ఏపీలోని గుంటూరు వైద్యులు.. ప్రత్యేకత చాటుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వారికే మెరుగైన అవకాశాలు..

గుజరాత్​లో పండిత్​​ దీన్​దయాల్​ పెట్రోలియం విశ్వవిద్యాలయం(పీడీపీయూ) 8వ స్నాతకోత్సవ వేడుకకు వర్చువల్​గా హాజరయ్యారు ప్రధాని మోదీ. 45 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ యువతకు కీలక సూచనలు చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సూర్య కుమార్ వివరణ..

ఈ ఐపీఎల్​లో తనను బెంగళూరు సారథి కోహ్లీ స్లెడ్జింగ్​ చేయబోయాడంటూ వచ్చిన పుకార్లపై స్పందించాడు ముంబయి బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​. ఆ సమయంలో విరాట్​ ఒత్తిడితో ఉన్నాడని చెప్పాడు. మ్యాచ్​ గెలిచాక తనవద్దకు వచ్చి బాగా ఆడావని మెచ్చుకున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'సుందరం'గా నాని..

తన కొత్త చిత్రం కోసం సుందరం అనే విభిన్న పాత్రలో నాని కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'అంటే సుందరానికీ' టైటిల్​ కూడా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏడుగురు సజీవదహనం..

గుజరాత్​ సురేంద్రనగర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. డంపర్, కారు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత జవాను వీరమరణం..

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ దుశ్చర్యలు ఆగటం లేదు. తాజాగా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్​లో​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ..

మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సుమ తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల మొదలైన నేపథ్యంలో కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ కావటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం కేసీఆర్​ సంతాపం..

ప్రముఖ కవి, సీనియర్​ పాత్రికేయులు దేవీప్రియ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా నిమ్స్​లో చికిత్స పొందుతున్న దేవీప్రియ... ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గడువు పొడిగింపు..

గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారమ్ సమర్పించేందుకు ఆదివారం వరకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు.​ మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • డిపాజిట్లు కూడా దక్కవ్..

గ్రేటర్​​ హైదరాబాద్​ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీర్​పేట్​, సనత్​ నగర్​ డివిజన్లలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స..

ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వస్తే రోగికి మత్తు తప్పనిసరి. కానీ.. మత్తు లేకుండా శస్త్రచికిత్స అంటే.. వామ్మో కష్టమే కదా అనుకుంటున్నారా? అయితే.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రోగి స్పృహలో ఉండగానే.. మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించిన ఏపీలోని గుంటూరు వైద్యులు.. ప్రత్యేకత చాటుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వారికే మెరుగైన అవకాశాలు..

గుజరాత్​లో పండిత్​​ దీన్​దయాల్​ పెట్రోలియం విశ్వవిద్యాలయం(పీడీపీయూ) 8వ స్నాతకోత్సవ వేడుకకు వర్చువల్​గా హాజరయ్యారు ప్రధాని మోదీ. 45 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ యువతకు కీలక సూచనలు చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సూర్య కుమార్ వివరణ..

ఈ ఐపీఎల్​లో తనను బెంగళూరు సారథి కోహ్లీ స్లెడ్జింగ్​ చేయబోయాడంటూ వచ్చిన పుకార్లపై స్పందించాడు ముంబయి బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​. ఆ సమయంలో విరాట్​ ఒత్తిడితో ఉన్నాడని చెప్పాడు. మ్యాచ్​ గెలిచాక తనవద్దకు వచ్చి బాగా ఆడావని మెచ్చుకున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'సుందరం'గా నాని..

తన కొత్త చిత్రం కోసం సుందరం అనే విభిన్న పాత్రలో నాని కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'అంటే సుందరానికీ' టైటిల్​ కూడా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.