ETV Bharat / city

ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల కొట్లాట - students-godava

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లోని సిద్ధార్థ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి చేయి విరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థుల కొట్లాట
author img

By

Published : Apr 21, 2019, 2:47 PM IST

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లోని సిద్ధార్థ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. బయట వ్యక్తులు వచ్చి విద్యార్థి సాయి సుమంత్ పై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి చేయి విరిగింది. తోటి విద్యార్థులు మేడిపల్లిలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్​కేసర్​ పోలీసులు తెలిపారు.

ఇంజినీరింగ్ విద్యార్థుల కొట్లాట

ఇదీ చదవండిః పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లోని సిద్ధార్థ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. బయట వ్యక్తులు వచ్చి విద్యార్థి సాయి సుమంత్ పై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి చేయి విరిగింది. తోటి విద్యార్థులు మేడిపల్లిలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్​కేసర్​ పోలీసులు తెలిపారు.

ఇంజినీరింగ్ విద్యార్థుల కొట్లాట

ఇదీ చదవండిః పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు

Hyd_Tg_13_21_Students_Godava_av_C8 కంట్రిబ్యూటర్: ఎఫ్. రామకృష్ణాచారి (ఉప్పల్) ( )మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఘర్షణ చోటు చేసుకుంది. ఓ విద్యార్థికి సంబందించి‌న బయట వ్యక్తులు వచ్చి సాయి సుమంత్ అనే విద్యార్థిపై దాడి చేసి గాయపరించారు. దాడి ఘటనలో సుశాంత్ చేయి విరగడంతో మేడిపల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తోటి విద్యార్థులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.