ETV Bharat / city

పెన్సిళ్లపై జాతీయ గీతం గీసి ఔరా అనిపించిన యువకుడు

అనంతపురం పట్టణానికి చెందిన ఓ యువకుడు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాసి ఔరా అనిపించాడు.

author img

By

Published : May 7, 2020, 11:14 PM IST

Updated : May 8, 2020, 12:08 AM IST

పెన్సిళ్లపై జాతీయ గీతం గీసి ఔరా అనిపించిన యువకుడు
పెన్సిళ్లపై జాతీయ గీతం గీసి ఔరా అనిపించిన యువకుడు

జాతీయగీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ అనే యువకుడు... వినూత్నంగా దేశభక్తిని చాటుకున్నాడు. నగరంలోని ఓ కార్పోరేట్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేష్... 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాశాడు. తాను రాసిన ఈ గీతాన్ని జిల్లా కలెక్టర్​కు అందజేస్తామని తెలిపాడు.

జాతీయగీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ అనే యువకుడు... వినూత్నంగా దేశభక్తిని చాటుకున్నాడు. నగరంలోని ఓ కార్పోరేట్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేష్... 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాశాడు. తాను రాసిన ఈ గీతాన్ని జిల్లా కలెక్టర్​కు అందజేస్తామని తెలిపాడు.

ఇవీ చూడండి : కొండపోచమ్మ నిర్వాసితులకు తాత్కాలిక నివాసాలివ్వండి : హైకోర్టు

Last Updated : May 8, 2020, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.