ETV Bharat / city

ఏపీలో ముగిసిన పరిషత్​ పోలింగ్​

author img

By

Published : Apr 8, 2021, 10:56 PM IST

ఏపీలో పరిషత్​ పోలింగ్​ ముగిసింది. ఏజెన్సీలో మధ్యాహ్నం 2 గంటలే ముగియగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్​ నమోదైంది.

ap elections
ఏపీలో ముగిసిన పరిషత్​ పోలింగ్​..

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం 3 గంటల వరకు విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యధిక పోలింగ్‌ నమోదవ్వగా.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది.

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం 3 గంటల వరకు విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యధిక పోలింగ్‌ నమోదవ్వగా.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది.

ఇవీచూడండి: ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజాసేవకు అవకాశంగా భావించాలి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.