ETV Bharat / city

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వివేకానంద

author img

By

Published : Mar 14, 2021, 9:05 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా​ కుత్బుల్లాపూర్​లోని సాయి శివ విద్యానికేతన్ పాఠశాలలో ఎమ్మెల్యే వివేకానంద ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 18 పోలింగ్ స్టేషన్​లలో పోలింగ్ జరుగుతుండగా... 22,932 పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

mla Vivekananda polled vote in kuthbullapur
mla Vivekananda polled vote in kuthbullapur
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వివేకానంద

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వివేకానంద

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.