ETV Bharat / city

మానవతప్పిదం వల్లే రైలు ప్రమాదం: కిషన్​రెడ్డి

author img

By

Published : Nov 11, 2019, 11:06 PM IST

కాచిగూడ రైలు ప్రమాదం ఘటనపై పూర్థి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు.

మానవతప్పిదం వల్లే రైలు ప్రమాదం: కిషన్​రెడ్డి

కాచిగూడ రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. మానవతప్పిదం వల్లే కాచిగూడలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. రైళ్లు వేగంగా కదలకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి ఎన్డీఆర్​ఎఫ్​, రైల్వే సిబ్బంది లోకోపైలట్​ను రక్షించారని పేర్కొన్నారు.

మానవతప్పిదం వల్లే రైలు ప్రమాదం: కిషన్​రెడ్డి

ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్​ వీడియో

కాచిగూడ రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. మానవతప్పిదం వల్లే కాచిగూడలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. రైళ్లు వేగంగా కదలకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి ఎన్డీఆర్​ఎఫ్​, రైల్వే సిబ్బంది లోకోపైలట్​ను రక్షించారని పేర్కొన్నారు.

మానవతప్పిదం వల్లే రైలు ప్రమాదం: కిషన్​రెడ్డి

ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్​ వీడియో

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.