ETV Bharat / city

వచ్చే ఏడాది ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు: కిషన్ రెడ్డి

author img

By

Published : Jan 6, 2020, 7:26 PM IST

ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు తీసుకొస్తూ వచ్చే ఏడాది కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం పర్యటనలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.

kishan-reddy-on-police-act andhrapradesh
వచ్చే ఏడాది ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు : కిషన్ రెడ్డి

బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న కొన్ని చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని.. ఇందు కోసం మేధావులు, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు తీసుకొస్తూ వచ్చే ఏడాది కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం పర్యటనలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. పోలీసుల సంక్షేమానికి, వారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు కిషన్​రెడ్డి చెప్పారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాక దానిపై స్పందిస్తామని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు : కిషన్ రెడ్డి

ఇదీ చదవండి: 'సీఏఏ వల్ల దేశంలో ఎవ్వరికీ నష్టం కలగదు'

బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న కొన్ని చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని.. ఇందు కోసం మేధావులు, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు తీసుకొస్తూ వచ్చే ఏడాది కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం పర్యటనలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. పోలీసుల సంక్షేమానికి, వారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు కిషన్​రెడ్డి చెప్పారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాక దానిపై స్పందిస్తామని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఐపీసీ, సీఆర్​పీసీల్లో మార్పులు : కిషన్ రెడ్డి

ఇదీ చదవండి: 'సీఏఏ వల్ల దేశంలో ఎవ్వరికీ నష్టం కలగదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.