ETV Bharat / city

ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ఉద్యోగులు - governament passes orders to call rtc employes

ఆర్టీసీ కార్మికులను ఇక నుంచి ఉద్యోగులుగా పిలవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్​ఆర్టీసీ అన్ని యూనిట్లలో అధికారులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఇన్​ఛార్జీ ఎండీ సునీల్​ శర్మ ఆదేశించారు.

ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ఉద్యోగులు
ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ఉద్యోగులు
author img

By

Published : Dec 17, 2019, 7:38 AM IST

ఆర్టీసీ కార్మికులను ఇక నుంచి ఉద్యోగులుగా పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఈనెల 1న నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఇకపై వివిధ వేదికలపై ప్రసంగించేటప్పుడు ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పిలవాలని సర్క్యులర్​లో స్పష్టం చేశారు. డిపో, యూనిట్ నోటీసు బోర్డులలో అధికారికంగా ఉద్యోగులుగా పేర్కొనాలని సూచించారు. టీఎస్‌ఆర్‌టీసీలోని అన్ని యూనిట్లలోని అధికారులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని ఆర్టీసీ ఇన్​ఛార్జీ ఎండి సునీల్ శర్మ ఆదేశించారు.

ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ఉద్యోగులు

ఇదీ చూడండి: మద్యం ధరల పెరుగుదల... సర్కారు ఖజానాకు భారీ ఆదాయం

ఆర్టీసీ కార్మికులను ఇక నుంచి ఉద్యోగులుగా పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఈనెల 1న నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఇకపై వివిధ వేదికలపై ప్రసంగించేటప్పుడు ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పిలవాలని సర్క్యులర్​లో స్పష్టం చేశారు. డిపో, యూనిట్ నోటీసు బోర్డులలో అధికారికంగా ఉద్యోగులుగా పేర్కొనాలని సూచించారు. టీఎస్‌ఆర్‌టీసీలోని అన్ని యూనిట్లలోని అధికారులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని ఆర్టీసీ ఇన్​ఛార్జీ ఎండి సునీల్ శర్మ ఆదేశించారు.

ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ఉద్యోగులు

ఇదీ చూడండి: మద్యం ధరల పెరుగుదల... సర్కారు ఖజానాకు భారీ ఆదాయం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.