ETV Bharat / city

జగన్ హస్తిన బాట.. ఆ నేతతో భేటీ అయ్యేనా..?

author img

By

Published : Jun 9, 2021, 7:05 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు​ హస్తిన బాట పట్టే అవకాశాలున్నాయి. దేశ రాజధానిలో ఆయన అమిత్​ షాను కలవనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్​కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ap cm jagan
ఆయన హస్తిన బాట.. ఆ నేతతో భేటీ అయ్యేనా..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రేపు దిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సమాచారం. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

3 రాజధానుల ఏర్పాటుపై సహకరించాలని అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికసాయం చేయాలని కోరే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో చర్చించనున్నట్లు సమాచారం.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రేపు దిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సమాచారం. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

3 రాజధానుల ఏర్పాటుపై సహకరించాలని అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికసాయం చేయాలని కోరే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో చర్చించనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: YS Sharmila:ఈటల.. పార్టీలో చేరతానంటే స్వాగతిస్తా: వైఎస్​ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.