ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

author img

By

Published : Mar 8, 2023, 10:02 AM IST

gold rate today in telangana and ap
gold rate today in telangana and ap

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.700 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర భారీగా పతనమైంది. కేజీ వెండి రూ.2400 తగ్గి.. ప్రస్తుతం రూ.63,600 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,600 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,600 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా సైతం బంగారం ధర పతనమైంది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1811కు చేరుకుంది. ఔన్సు వెండి ధర సైతం పతనమై..19.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రధాన క్రిప్టో కరెన్సీ ధరలు సైతం పతనమయ్యాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,20,932 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,20,932
ఇథీరియంరూ.1,28,343
టెథర్​రూ.82.14
బైనాన్స్​ కాయిన్​రూ.23,811
యూఎస్​డీ కాయిన్రూ.82.15

స్టాక్​ మార్కెట్లు..
హోలీ సెలవు తర్వాత బుధవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ప్రారంభమైన దేశీయ సూచీలు.. అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 60వేల పాయింట్లకు ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 17,660 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ సైతం అమ్మకాల ఒత్తిడిలో ఉంది. ఐటీ, రియాల్టీ, లోహ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి.

లాభనష్టాల్లోని షేర్లు..
నిఫ్టీ షేర్లలో హిందాల్కో ఇండస్ట్రీస్, టెక్ మహీంద్ర, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్​బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.22 దగ్గర కొనసాగుతోంది.

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.700 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర భారీగా పతనమైంది. కేజీ వెండి రూ.2400 తగ్గి.. ప్రస్తుతం రూ.63,600 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,600 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,600 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా సైతం బంగారం ధర పతనమైంది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1811కు చేరుకుంది. ఔన్సు వెండి ధర సైతం పతనమై..19.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రధాన క్రిప్టో కరెన్సీ ధరలు సైతం పతనమయ్యాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,20,932 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,20,932
ఇథీరియంరూ.1,28,343
టెథర్​రూ.82.14
బైనాన్స్​ కాయిన్​రూ.23,811
యూఎస్​డీ కాయిన్రూ.82.15

స్టాక్​ మార్కెట్లు..
హోలీ సెలవు తర్వాత బుధవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ప్రారంభమైన దేశీయ సూచీలు.. అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 60వేల పాయింట్లకు ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 17,660 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ సైతం అమ్మకాల ఒత్తిడిలో ఉంది. ఐటీ, రియాల్టీ, లోహ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి.

లాభనష్టాల్లోని షేర్లు..
నిఫ్టీ షేర్లలో హిందాల్కో ఇండస్ట్రీస్, టెక్ మహీంద్ర, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్​బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.22 దగ్గర కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.