ETV Bharat / business

వెంటాడుతున్న కరోనా భయాలు- నష్టాల్లో మార్కెట్లు

author img

By

Published : Mar 22, 2021, 9:29 AM IST

Updated : Mar 22, 2021, 10:54 AM IST

Indices open lower amid mixed global cues
కుదేలైన బ్యాంకింగ్ షేర్లు- నష్టాల్లో మార్కెట్లు

10:25 March 22

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 350 పాయింట్లు కోల్పోయి 49,505 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టంతో 14,660 వద్ద కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వైరస్​ కట్టడి కోసం విధించిన ఆంక్షలతో ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలకు ఆటకం నెలకొనడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

లాభనష్టాల్లో..

డా.రెడ్డీస్​, సన్​ఫార్మా, టెక్​ మహేంద్ర, హిందుస్థాన్​ యూనిలివర్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్​, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​, మారుతి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

08:49 March 22

లైవ్​: స్టాక్​మార్కెట్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 283పాయింట్లు కోల్పోయి 49,575 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 65 పాయింట్లకుపైగా నష్టంతో 14,678 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

డా.రెడ్డీస్​, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

భారతీ ఎయిర్​టెల్, ఎల్​ అండ్​ టీ, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​, రిలయన్స్​, టీసీఎస్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

10:25 March 22

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 350 పాయింట్లు కోల్పోయి 49,505 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టంతో 14,660 వద్ద కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వైరస్​ కట్టడి కోసం విధించిన ఆంక్షలతో ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలకు ఆటకం నెలకొనడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

లాభనష్టాల్లో..

డా.రెడ్డీస్​, సన్​ఫార్మా, టెక్​ మహేంద్ర, హిందుస్థాన్​ యూనిలివర్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్​, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​, మారుతి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

08:49 March 22

లైవ్​: స్టాక్​మార్కెట్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 283పాయింట్లు కోల్పోయి 49,575 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 65 పాయింట్లకుపైగా నష్టంతో 14,678 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

డా.రెడ్డీస్​, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

భారతీ ఎయిర్​టెల్, ఎల్​ అండ్​ టీ, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​, రిలయన్స్​, టీసీఎస్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : Mar 22, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.