ETV Bharat / business

వాహనదారులకు షాక్- భారీగా పెరిగిన పెట్రో ధరలు

author img

By

Published : May 5, 2020, 10:02 AM IST

Updated : May 5, 2020, 10:52 AM IST

petrol price in Delhi today
భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

10:40 May 05

రాజధానిలో పెట్రో వాత..

దేశరాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు భారీగా పెరిగాయి. చమురుపై 27 శాతంగా ఉన్న వ్యాట్​ను 30 శాతానికి పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక్క సారిగా ధరలు భారీగా పెరిగాయి.

దిల్లీ సర్కార్ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.1.67 పెరిగి ప్రస్తుతం రూ.71.26గాకి చేరింది. లీటర్​ డీజిల్ ధర ఏకంగా రూ.7.10 పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్​ ధర రూ.69.59కి వద్దకు చేరింది.

దేశవ్యాప్తంగా అసోం, గోవా, హరియాణా, రాజస్థాన్​, పుదుచ్చేరిలో మాత్రమే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లాక్​డౌన్​తో గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్తబ్దుగా కొనసాగతున్నాయి.

10:01 May 05

పెరిగిన ఇంధన ధరలు. డీజిల్​పై రూ. 7 వడ్డింపు

పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. పెట్రోల్​పై రూ. 1.67, డీజిల్​పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దిల్లీ ప్రభుత్వం వ్యాట్​ పెంచడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

10:40 May 05

రాజధానిలో పెట్రో వాత..

దేశరాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు భారీగా పెరిగాయి. చమురుపై 27 శాతంగా ఉన్న వ్యాట్​ను 30 శాతానికి పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక్క సారిగా ధరలు భారీగా పెరిగాయి.

దిల్లీ సర్కార్ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.1.67 పెరిగి ప్రస్తుతం రూ.71.26గాకి చేరింది. లీటర్​ డీజిల్ ధర ఏకంగా రూ.7.10 పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్​ ధర రూ.69.59కి వద్దకు చేరింది.

దేశవ్యాప్తంగా అసోం, గోవా, హరియాణా, రాజస్థాన్​, పుదుచ్చేరిలో మాత్రమే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లాక్​డౌన్​తో గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్తబ్దుగా కొనసాగతున్నాయి.

10:01 May 05

పెరిగిన ఇంధన ధరలు. డీజిల్​పై రూ. 7 వడ్డింపు

పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. పెట్రోల్​పై రూ. 1.67, డీజిల్​పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దిల్లీ ప్రభుత్వం వ్యాట్​ పెంచడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

Last Updated : May 5, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.