ETV Bharat / business

భారత మార్కెట్​లోకి విద్యుత్​ వాహనాలు - ఆవిష్కరణ

పర్యావరణహిత విద్యుత్​ వాహనాలను భారత్​ మార్కెట్​లో విడుదల చేశాయి చైనాకు చెందిన హూవాహాయ్​, భారత్​కు చెందిన కీర్తి సోలార్ లిమిటెడ్ సంస్థలు​. దిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ రెండు సంస్థలు కలిసి 6 రకాల విద్యుత్ వాహనాలను ఆవిష్కరించాయి. 3 చక్రాల ఆటో రిక్షాలను విపణిలోకి వదిలాయి.

భారత మార్కెట్​లోకి విద్యుత్​ వాహనాలు
author img

By

Published : Aug 1, 2019, 2:25 PM IST

పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణహిత వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా దేశంలో విద్యుత్ వాహనాలతో రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. చైనాకు చెందిన హువాహాయ్​, భారత్​కు చెందిన కీర్తి సోలార్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు సంస్థలు ఆరు రకాల విద్యుత్ వాహనాలను ఆవిష్కరించాయి. ద్విచక్ర వాహనాలతో పాటు మూడు చక్రాల ఆటో రిక్షాలను మార్కెట్ లోకి విడుదల చేశాయి. కోల్​కతాలోని కేఎస్ఎల్​కు ప్లాంట్ నుంచి ఏడాదికి 10 వేల వాహనాల ఉత్పత్తితో పాటు... రానున్న రెండున్నరేళ్లలో మరో పది రకాల కొత్త మోడల్స్ వాహనాలను తీసుకురావాలని హూవాహాయ్, కేఎస్ఎల్ భావిస్తున్నాయి.

భారత మార్కెట్​లోకి విద్యుత్​ వాహనాలు

పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణహిత వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా దేశంలో విద్యుత్ వాహనాలతో రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. చైనాకు చెందిన హువాహాయ్​, భారత్​కు చెందిన కీర్తి సోలార్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు సంస్థలు ఆరు రకాల విద్యుత్ వాహనాలను ఆవిష్కరించాయి. ద్విచక్ర వాహనాలతో పాటు మూడు చక్రాల ఆటో రిక్షాలను మార్కెట్ లోకి విడుదల చేశాయి. కోల్​కతాలోని కేఎస్ఎల్​కు ప్లాంట్ నుంచి ఏడాదికి 10 వేల వాహనాల ఉత్పత్తితో పాటు... రానున్న రెండున్నరేళ్లలో మరో పది రకాల కొత్త మోడల్స్ వాహనాలను తీసుకురావాలని హూవాహాయ్, కేఎస్ఎల్ భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: పారిశ్రామిక వృద్ధిపై ఆందోళన.. 11 వేల దిగువకు నిఫ్టీ


Madurai (Tamil Nadu), Jul 31 (ANI): The Government Museum in Tamil Nadu's Madurai is a hub of collection pertaining Archeology, Anthropology, Zoology, Numismatics, Botany and Geology. The museum has exquisite treasure of bronzes, sculptures, musical instruments and paintings. The museum displays ancient medals which were awarded to Army Veterans from British-era. The museum held an exhibition to showcase rare military medals and awards received during both World Wars. Books on medals and decorations of independent India and British campaign medals were also put on display. Visitors can appreciate various older post cards from Army Postal Service.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.