ETV Bharat / briefs

విజయశాంతిపై హనుమంతరావు గరంగరం

ది ఈజ్ వెరీ బ్యాడ్. అయామ్ సీనియర్ మోస్ట్ లీడర్. కేవలం రెండు నిమిషాలు ఎలా మాట్లాడమంటావంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచార తార విజయశాంతిపై ఫైర్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు.

author img

By

Published : Apr 3, 2019, 1:30 PM IST

హనుమంతరావు గరంగరం

కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఆ పార్టీ ప్రచార తార విజయశాంతిపై గరమయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్​కు మద్దతుగా నిర్వహించిన రోడ్​షోలో ఈ ఘటన జరిగింది. నేను నీకన్నా సీనియర్ లీడర్​ను. కేవలం రెండు నిమిషాలు ఎలా మాట్లాడమంటావంటూ ఫైర్ అయ్యారు. అనంతరం మైక్ తీసుకుని ప్రసంగించారు హనుమంతన్న. వీహెచ్​ మాట్లాడుతుండగా మధ్యలోనే విజయశాంతి వెళ్లిపోయారు.

హనుమంతరావు గరంగరం

ఇవీ చూడండి:16 సీట్లతో కేసీఆర్​ ప్రధాని ఎలా: విజయశాంతి

కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఆ పార్టీ ప్రచార తార విజయశాంతిపై గరమయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్​కు మద్దతుగా నిర్వహించిన రోడ్​షోలో ఈ ఘటన జరిగింది. నేను నీకన్నా సీనియర్ లీడర్​ను. కేవలం రెండు నిమిషాలు ఎలా మాట్లాడమంటావంటూ ఫైర్ అయ్యారు. అనంతరం మైక్ తీసుకుని ప్రసంగించారు హనుమంతన్న. వీహెచ్​ మాట్లాడుతుండగా మధ్యలోనే విజయశాంతి వెళ్లిపోయారు.

హనుమంతరావు గరంగరం

ఇవీ చూడండి:16 సీట్లతో కేసీఆర్​ ప్రధాని ఎలా: విజయశాంతి

Intro:tg_mbnr_09_02_nutrition_food_distribute_pregnant_womans_avb_c3
ఆ గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని తలపించిన ఆ గ్రామ సర్పంచి పలు స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం ద్వారా వారికి పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులుగా మారడం లేదని గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆయన తలపించారు హైదరాబాదులోని యశోద స్వచ్ఛంద సంస్థను ఆయన ఆశ్రయించగా వారు ఆ గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు మెరుగైన వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు.
వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామంలో యశోద స్వచ్ఛంద సంస్థ వారు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడంతో గ్రామ సర్పంచ్ సూర్య చంద్ర రెడ్డి గ్రామంలో లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు , చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించారు.
గ్రామంలో ఉన్న బాలింతలకు గర్భిణీలకు ప్రతి రోజూ అర కిలో కూరగాయలతో పాటు వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తారని దాంతో గర్భిణీ స్త్రీలలో బాలింతలలో ఉన్న రక్తహీనత తదితర సమస్యలు నయం చేయడానికి వీలవుతుందని సర్పంచ్ అభిప్రాయపడ్డారు.
ఈ కూరగాయల మందుల పంపిణీ నేటి నుంచి నిర్విరామంగా కొనసాగుతోందని సర్పంచ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గ్రామంలోని గర్భిణీలకు బాలింతలకు రక్తపోటు రక్తహీనతకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులను పంపిణీ చేశారు.

అదే విధంగా సంవత్సరం లోపు చిన్నారులు ఆడుకునేందుకు పలురకాల ఆటవస్తువులను సమస్త వారు పంపిణీ చేశారు.
చిన్నారులకు ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా యశోద స్వచ్ఛంద సంస్థ వారు వారి ఆసుపత్రిలోనే ఉచితంగా చికిత్స చేస్తారని వైద్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి వందేమాతరం ఫౌండేషన్ సమన్వయకర్త మాధవరెడ్డి హాజరై గ్రామంలోని మహిళలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


Body:tg_mbnr_09_02_nutrition_food_distribute_pregnant_womans_avb_c3


Conclusion:tg_mbnr_09_02_nutrition_food_distribute_pregnant_womans_avb_c3
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.