ETV Bharat / briefs

'ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది'

author img

By

Published : May 8, 2019, 11:10 PM IST

వాయువ్యం నుంచి వీస్తున్న పొడిగాలులు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా రావడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

imd-officer-interview

గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, పిల్లలు బయట తిరగకూడదని పేర్కొన్నారు.

వాతావరణ శాఖ అధికారితో ఈటీవీ భారత్ ముఖామఖి...

ఇదీ చూడండి: 'అంబేడ్కర్​ విగ్రహాన్ని నెలకొల్పాల్సిందే'

గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, పిల్లలు బయట తిరగకూడదని పేర్కొన్నారు.

వాతావరణ శాఖ అధికారితో ఈటీవీ భారత్ ముఖామఖి...

ఇదీ చూడండి: 'అంబేడ్కర్​ విగ్రహాన్ని నెలకొల్పాల్సిందే'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.