ETV Bharat / briefs

ఆందోళన విరమణ

నిజామాబాద్​ జిల్లాలో ఎర్రజొన్న, పసుపు రైతులు ఎట్టకేలకు తమ ఆందోళనను విరమించారు. ఈ నెల 18న కలెక్టరేట్​ ముట్టడించాలని నిర్ణయించారు.

author img

By

Published : Feb 17, 2019, 8:12 AM IST

Updated : Feb 17, 2019, 12:01 PM IST

పసుపు, ఎర్రజొన్న రైతులు ధర్నా

పసుపు, ఎర్రజొన్న రైతులు ధర్నా
నిజామాబాద్​లో గత పదిరోజులుగా వివిధ రకాలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పసుపు, ఎర్రజొన్న రైతులు గత రాత్రి ఆందోళన విరమించారు. ఈ నెల 18న కలెక్టరేట్​ ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచే జక్రాన్​పల్లి, పెర్కిట్​, మోర్తడ్​ధర్పల్లి మండలాల్లో ప్రభుత్వమే పసుపు పంటను కొనుగోలు చేయాలని, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ​
undefined

పసుపు, ఎర్రజొన్న రైతులు ధర్నా
నిజామాబాద్​లో గత పదిరోజులుగా వివిధ రకాలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పసుపు, ఎర్రజొన్న రైతులు గత రాత్రి ఆందోళన విరమించారు. ఈ నెల 18న కలెక్టరేట్​ ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచే జక్రాన్​పల్లి, పెర్కిట్​, మోర్తడ్​ధర్పల్లి మండలాల్లో ప్రభుత్వమే పసుపు పంటను కొనుగోలు చేయాలని, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ​
undefined
Last Updated : Feb 17, 2019, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.