ETV Bharat / briefs

సాధారణ భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాలు

author img

By

Published : Jun 11, 2020, 12:24 PM IST

మూడ్రోజుల ట్రయల్‌రన్‌ తర్వాత సాధారణ భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించింది తితిదే. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనానికి అనుమతిస్తోంది.

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు
తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు

చాలా రోజుల తర్వాత సాధారణ భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మంది భక్తులకు, టైంస్లాట్​ టోకెన్ల ద్వారా 3 వేలమందికి శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పిస్తోంది తితిదే. 53 మందికి వీఐపీ టికెట్ల ద్వారా దర్శనం కల్పించింది.

చాలా రోజుల తర్వాత సాధారణ భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మంది భక్తులకు, టైంస్లాట్​ టోకెన్ల ద్వారా 3 వేలమందికి శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పిస్తోంది తితిదే. 53 మందికి వీఐపీ టికెట్ల ద్వారా దర్శనం కల్పించింది.

ఇదీ చదవండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.