ETV Bharat / briefs

ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు

author img

By

Published : May 21, 2019, 5:43 AM IST

ఎగ్జిట్​ పోల్స్​ కాంగ్రెస్​ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపాయి. ముందస్తు అంచనాలు వచ్చిన మరుసటి రోజే దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయం కళతప్పింది. కొంతమంది నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి వచ్చారు. గంభీర వదనంతో కనిపించారు. మరోమారు మోదీ సర్కారు వస్తుందన్న ఎగ్జిట్​ పోల్స్ అంచనాల​ను తిరస్కరించారు.

ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు
ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు
కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల మధ్య ఎగ్జిట్​ పోల్స్​ గందరగోళాన్ని సృష్టించాయి. ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడైన మరుసటి రోజున దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి నేతలు, కార్యకర్తలు వచ్చినా కళ తప్పిన వాతావరణం కనిపించింది. మరోమారు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తిరస్కరించాయి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు. ​

ఆదివారం వెల్లడైన ఎగ్జిట్​ పోల్స్​లో దాదాపు అన్ని సంస్థలు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 300 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేశాయి. మరోమారు మోదీ సర్కార్​ వస్తుందని స్పష్టం చేశాయి.

దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయంలో సాధారణంగా ఉండే హడావిడి వాతావరణం సోమవారం కనిపించలేదు. ఎగ్జిట్​ పోల్స్​ గందరగోళాన్ని సృష్టించాయని పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈవీఎంలను ట్యాంపర్​​ చేసినట్లే..

"మేం(కాంగ్రెస్​) తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తాం. ఒక వేళ ఫలితాలు అలా రాలేదంటే.. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్టే​ లెక్క"

- రామ్​ సింగ్​, కాంగ్రెస్​ కార్యకర్త.

కాంగ్రెస్​దే అధికారం

గురువారం వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్​కే అధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్త సురేష్​ సింగ్​.

" గురువారం రోజున ఇక్కడ వేడుకలు జరుగుతాయని నాకు తెలుసు. హస్తం పార్టీ విజయం సాధిస్తుంది. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్డీఏకు కొన్ని సంస్థలు 22 సీట్లు వస్తాయని ప్రకటిస్తే మరికొన్ని 52 వస్తాయని తెలిపాయి. ఎగ్జిట్​ పోల్స్​ విశ్వసనీయతపై సందేహం కలుగుతోంది. అవి తప్పని తేలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "

- సురేష్​ సింగ్​, కార్యకర్త

భాజపా వ్యూహమే

దేశంలో అనిశ్చితి సృష్టించటం, మహాకూటమి పార్టీలను ఎన్డీఏలో కలుపుకునేందుకు భాజపా పన్నిన వ్యూహంలోని భాగమే ఈ ఎగ్జిట్​ పోల్స్​ అని ఆరోపించారు కాంగ్రెస్​ పార్టీ విచార్​ విభాగం ప్రధాన కార్యదర్శి నీతా మిశ్రా.

"ఎగ్జిట్​ పోల్స్​తో మేం ఎక్కడా నిరాశకు గురికాలేదు. భాజపాను చూసి చాలా మంది ప్రజలు భయపడ్డారని మాకు తెలుసు. కానీ కొన్ని సంస్థలు భాజపాకు భయపడి ప్రజలు ఆ పార్టీకే ఓటు వేశారని చెప్పాయి. కానీ ప్రజలు ఇతరులకు(వేరే పార్టీలకు) ఓటు వేశారు. చాలా సార్లు ఎగ్జిట్​ పోల్స్​ తప్పు అని రుజువయ్యాయి. ఈ పోల్స్​ని ఎవరూ నమ్మరు. ఈ ఎగ్జిట్​ పోల్స్​పై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి."

- నీతా మిశ్రా, కాంగ్రెస్​ పార్టీ విచార్​ విభాగం ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: 'గాడ్సే గొడవ': కమల్​కు కోర్టు చీవాట్లు, బెయిల్

ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు
కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల మధ్య ఎగ్జిట్​ పోల్స్​ గందరగోళాన్ని సృష్టించాయి. ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడైన మరుసటి రోజున దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి నేతలు, కార్యకర్తలు వచ్చినా కళ తప్పిన వాతావరణం కనిపించింది. మరోమారు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తిరస్కరించాయి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు. ​

ఆదివారం వెల్లడైన ఎగ్జిట్​ పోల్స్​లో దాదాపు అన్ని సంస్థలు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 300 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేశాయి. మరోమారు మోదీ సర్కార్​ వస్తుందని స్పష్టం చేశాయి.

దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయంలో సాధారణంగా ఉండే హడావిడి వాతావరణం సోమవారం కనిపించలేదు. ఎగ్జిట్​ పోల్స్​ గందరగోళాన్ని సృష్టించాయని పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈవీఎంలను ట్యాంపర్​​ చేసినట్లే..

"మేం(కాంగ్రెస్​) తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తాం. ఒక వేళ ఫలితాలు అలా రాలేదంటే.. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్టే​ లెక్క"

- రామ్​ సింగ్​, కాంగ్రెస్​ కార్యకర్త.

కాంగ్రెస్​దే అధికారం

గురువారం వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్​కే అధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్త సురేష్​ సింగ్​.

" గురువారం రోజున ఇక్కడ వేడుకలు జరుగుతాయని నాకు తెలుసు. హస్తం పార్టీ విజయం సాధిస్తుంది. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్డీఏకు కొన్ని సంస్థలు 22 సీట్లు వస్తాయని ప్రకటిస్తే మరికొన్ని 52 వస్తాయని తెలిపాయి. ఎగ్జిట్​ పోల్స్​ విశ్వసనీయతపై సందేహం కలుగుతోంది. అవి తప్పని తేలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "

- సురేష్​ సింగ్​, కార్యకర్త

భాజపా వ్యూహమే

దేశంలో అనిశ్చితి సృష్టించటం, మహాకూటమి పార్టీలను ఎన్డీఏలో కలుపుకునేందుకు భాజపా పన్నిన వ్యూహంలోని భాగమే ఈ ఎగ్జిట్​ పోల్స్​ అని ఆరోపించారు కాంగ్రెస్​ పార్టీ విచార్​ విభాగం ప్రధాన కార్యదర్శి నీతా మిశ్రా.

"ఎగ్జిట్​ పోల్స్​తో మేం ఎక్కడా నిరాశకు గురికాలేదు. భాజపాను చూసి చాలా మంది ప్రజలు భయపడ్డారని మాకు తెలుసు. కానీ కొన్ని సంస్థలు భాజపాకు భయపడి ప్రజలు ఆ పార్టీకే ఓటు వేశారని చెప్పాయి. కానీ ప్రజలు ఇతరులకు(వేరే పార్టీలకు) ఓటు వేశారు. చాలా సార్లు ఎగ్జిట్​ పోల్స్​ తప్పు అని రుజువయ్యాయి. ఈ పోల్స్​ని ఎవరూ నమ్మరు. ఈ ఎగ్జిట్​ పోల్స్​పై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి."

- నీతా మిశ్రా, కాంగ్రెస్​ పార్టీ విచార్​ విభాగం ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: 'గాడ్సే గొడవ': కమల్​కు కోర్టు చీవాట్లు, బెయిల్

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 20 May 2019
1. SOUNDBITE (English) Jeremy Thompson, Executive Vice President of Huawei UK:
"We feel like a football in the middle of two giants. This is a trade war issue. The United States and China are right in the middle of a trade war. The timing of the executive order which came out last week is cynical and is clearly aimed at maximising the damage to Huawei at a critical point in the trade negotiations."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The Executive Vice President of Huawei UK says his company feels like a "football in the middle of two giants", blaming a trade dispute between the US and China for the smartphone maker's problems.
Google said Monday its basic services on Huawei smartphones will still function following US sales curbs, but the Chinese tech giant faces the possible loss of other features and support.
The announcement highlighted the growing damage to Huawei from Washington's order.
The company has said until now, US accusations it was a security threat have had little impact on sales outside the United States.
"This is a trade war issue. The United States and China are right in the middle of a trade war. The timing of the executive order, which came out last week is cynical and is clearly aimed at maximising the damage to Huawei at a critical point in the trade negotiations," said Huawei UK's Jeremy Thompson.
Huawei Technologies Ltd., which uses Google's Android operating system in its smartphones, said it would continue to provide security updates and service. It gave no indication which map, photo or other services they might lose.
The Trump administration's order targets China's first global tech brand and ratchets up disputes with Beijing over technology, trade and cyber-security.
Google, a unit of Alphabet Inc., said it is complying with and "reviewing the implications" of the requirement for export licenses for technology sales to Huawei, which took effect Thursday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.