ETV Bharat / bharat

ఆ రచయితకు రాయడం.. అమ్మడం రెండూ తెలుసు

author img

By

Published : Dec 24, 2020, 3:43 PM IST

అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు కర్ణాటకకు చెందిన ఓ యువ రచయిత. పుస్తకాలు గొప్పగా రాయడమే కాదు.. తాను రాసిన పుస్తకాలు ఎక్కువ మంది చదివేలా చేయాలనుకున్నాడు. వినూత్న ఆలోచనతో అందరి చూపు తన కొత్త పుస్తకంపై పడేలా చేస్తున్నాడు. ఇంతకీ ఆ రచయిత ఏం చేశాడో తెలుసుకోండి మరి..

Unique way of promoting books by young writer in Udupi
'రాయడం..అమ్మడం' రెండూ తెలిసిన రచయిత అతను

కర్ణాటక ఉడుపికి చెందిన ఓ యువ రచయిత తన నూతన పుస్తకం అమ్మకాన్ని కాస్త భిన్నంగా ప్లాన్​ చేశాడు. ప్రజలు ఏ చోట తిరిగినా తన పుస్తకాన్ని కొనాలనే ఆలోచన వచ్చేలా చేశాడు.

ఫుడ్​ ఉచితం..

'దారి తప్పిసు దేవరె వర్క్' పుస్తక రచయిత మంజునాథ్ కమంత్ స్థానిక ప్రజల్లో మంచి ఆదరణ పొందాడు. తను ఇటీవలే రాసిన 'చందదా హల్లిన హుడుగి మత్తు 18 అవ్​లుగల కాత్తే' పుస్తకం అమ్మకం అందరిలా కాకుండా భిన్నంగా చేస్తున్నాడు. సోడా షాపుల్లో, చేపల స్టాల్స్​, హోటల్స్​, మొబైల్​ షాపులు, ఇతర షాపుల్లో పుస్తకం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

Unique way of promoting books by young writer in Udupi
బేకరిలో అమ్మకం
Unique way of promoting books by young writer in Udupi
మొబైల్​ షాపులో అమ్మకానికి పెట్టిన పుస్తకం

సోడా షాపులో తన పుస్తకం కొన్న వారికి సోడా ఉచితంగా ఇవ్వాలని, రెస్టారెంట్​లో కొంటే చేపలు ఇవ్వాలని, మొబైల్​ షాపులో కొంటే హెడ్​సెట్​ ఉచితంగా ఇవ్వాలని రచయిత చెప్పాడు. ఫలితంగా పుస్తక ప్రియుల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత జోగి ఆవిష్కరించారు.

Unique way of promoting books by young writer in Udupi
బంగారం షాపులో
Unique way of promoting books by young writer in Udupi
కొబ్బరి బోండాల దుకాణంలో
Unique way of promoting books by young writer in Udupi
బడ్డీ కొట్టులో అమ్మకం

ఇదీ చదవండి:'ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్'

కర్ణాటక ఉడుపికి చెందిన ఓ యువ రచయిత తన నూతన పుస్తకం అమ్మకాన్ని కాస్త భిన్నంగా ప్లాన్​ చేశాడు. ప్రజలు ఏ చోట తిరిగినా తన పుస్తకాన్ని కొనాలనే ఆలోచన వచ్చేలా చేశాడు.

ఫుడ్​ ఉచితం..

'దారి తప్పిసు దేవరె వర్క్' పుస్తక రచయిత మంజునాథ్ కమంత్ స్థానిక ప్రజల్లో మంచి ఆదరణ పొందాడు. తను ఇటీవలే రాసిన 'చందదా హల్లిన హుడుగి మత్తు 18 అవ్​లుగల కాత్తే' పుస్తకం అమ్మకం అందరిలా కాకుండా భిన్నంగా చేస్తున్నాడు. సోడా షాపుల్లో, చేపల స్టాల్స్​, హోటల్స్​, మొబైల్​ షాపులు, ఇతర షాపుల్లో పుస్తకం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

Unique way of promoting books by young writer in Udupi
బేకరిలో అమ్మకం
Unique way of promoting books by young writer in Udupi
మొబైల్​ షాపులో అమ్మకానికి పెట్టిన పుస్తకం

సోడా షాపులో తన పుస్తకం కొన్న వారికి సోడా ఉచితంగా ఇవ్వాలని, రెస్టారెంట్​లో కొంటే చేపలు ఇవ్వాలని, మొబైల్​ షాపులో కొంటే హెడ్​సెట్​ ఉచితంగా ఇవ్వాలని రచయిత చెప్పాడు. ఫలితంగా పుస్తక ప్రియుల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత జోగి ఆవిష్కరించారు.

Unique way of promoting books by young writer in Udupi
బంగారం షాపులో
Unique way of promoting books by young writer in Udupi
కొబ్బరి బోండాల దుకాణంలో
Unique way of promoting books by young writer in Udupi
బడ్డీ కొట్టులో అమ్మకం

ఇదీ చదవండి:'ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.