ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ జవాన్లపై గ్రనేడ్​ దాడి

జమ్ముకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్ల బంకర్​పై ఉగ్రవాదులు గ్రనేడ్​తో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయి.

author img

By

Published : Mar 28, 2021, 11:04 PM IST

granade attack on CRPF Jawans in JK
జమ్ముకశ్మీర్​లో జవాన్లపై గ్రెనేడ్​ దాడి

జమ్ముకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్​ దాడికి విఫలయత్నం చేశారు. అనంతనాగ్ జిల్లా బిజ్​బెహరాలోని సంగం ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు పౌరులు స్వల్పంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

దాడికి యత్నించిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.

జమ్ముకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్​ దాడికి విఫలయత్నం చేశారు. అనంతనాగ్ జిల్లా బిజ్​బెహరాలోని సంగం ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు పౌరులు స్వల్పంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

దాడికి యత్నించిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.

ఇదీ చదవండి:ఎన్నికల వేళ బంగాల్​లో భారీగా నాటు బాంబులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.