ETV Bharat / bharat

తమిళనాడులో కరోనా ఉద్ధృతి- మరో 33వేల కేసులు - India cases update

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది. తమిళనాడు 33వేల కేసులు నమోదయ్యాయి. కేరళలో 28 వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరోవైపు.. దిల్లీలో వైరస్​ పాటిజివిటీ రేటు 2 శాతం లోపే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

india cases
కరోనా కేసులు
author img

By

Published : May 26, 2021, 9:50 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వైరస్​ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. తమిళనాడులో 33,764 కేసులు బయటపడ్డాయి. 475 మంది మృతి చెందారు. దేశ రాజధానిలో వైరస్​ కట్టడి చర్యలు ఫలిస్తున్నాయి. కొత్తగా 1,491 కేసులు వెలుగులోకి వచ్చాయి. 130 మంది వైరస్ భారిన పడి మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో 28,798 కేసులు నమోదయ్యాయి. 151 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 26,811 కేసులు నమోదయ్యాయి. 530 మంది మరణించారు.
  • బంగాల్​లో 16,225 మందికి వైరస్​ సోకింది. 153 మంది వైరస్​ భారిన పడి మరణించారు.
  • పంజాబ్​లో 4,124 కేసులు కొత్తగా బయటపడ్డాయి. 186 మరణాలు సంభవించాయి.

ఇదీ చదవండి: కరోనా కట్టడిపై భారత్​కు లాన్సెట్ 8 సూచనలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వైరస్​ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. తమిళనాడులో 33,764 కేసులు బయటపడ్డాయి. 475 మంది మృతి చెందారు. దేశ రాజధానిలో వైరస్​ కట్టడి చర్యలు ఫలిస్తున్నాయి. కొత్తగా 1,491 కేసులు వెలుగులోకి వచ్చాయి. 130 మంది వైరస్ భారిన పడి మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో 28,798 కేసులు నమోదయ్యాయి. 151 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 26,811 కేసులు నమోదయ్యాయి. 530 మంది మరణించారు.
  • బంగాల్​లో 16,225 మందికి వైరస్​ సోకింది. 153 మంది వైరస్​ భారిన పడి మరణించారు.
  • పంజాబ్​లో 4,124 కేసులు కొత్తగా బయటపడ్డాయి. 186 మరణాలు సంభవించాయి.

ఇదీ చదవండి: కరోనా కట్టడిపై భారత్​కు లాన్సెట్ 8 సూచనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.