ETV Bharat / bharat

రూ. 5.6 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 7.4 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని చెన్నై నౌకాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

author img

By

Published : May 1, 2021, 8:13 PM IST

red sanders
ఎర్రచందనం పట్టివేత

కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చెన్నై నౌకాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 7.4 మెట్రిక్​ టన్నులున్న ఎర్ర చందనం విలువ రూ. 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

red sanders
భారీగా ఎర్రచందనం
red sanders
ఎర్రచందనం కర్రలు
red sanders
పట్టుబడిన ఎర్రచందనం
red sanders
ఎర్రచందనంపై గులకరాళ్లు వేసిన దుండగులు

ఎర్రచందనాన్ని కంటైనర్​లో నింపిన దుండగులు.. అనుమానం రాకుండా పైన గ్రానైట్​ రాళ్లతో కప్పేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : మే 10 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చెన్నై నౌకాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 7.4 మెట్రిక్​ టన్నులున్న ఎర్ర చందనం విలువ రూ. 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

red sanders
భారీగా ఎర్రచందనం
red sanders
ఎర్రచందనం కర్రలు
red sanders
పట్టుబడిన ఎర్రచందనం
red sanders
ఎర్రచందనంపై గులకరాళ్లు వేసిన దుండగులు

ఎర్రచందనాన్ని కంటైనర్​లో నింపిన దుండగులు.. అనుమానం రాకుండా పైన గ్రానైట్​ రాళ్లతో కప్పేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : మే 10 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.