శుక్రవారం ఉదయం కేరళ శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయం తెరుచుకుంది. ఉత్రం పండుగ సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. ఈ నెల 28 వరకు దేవాలయం తెరిచి ఉంటుందని తెలిపింది.
![Sabarimala Temple opened for the 'Uthram festival'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11069395_kerala.jpg)
ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ రిపోర్టు పత్రాన్ని వెంటతెచ్చుకోవాలని దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది.
![Sabarimala Temple opened for the 'Uthram festival'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11069395_sabari.jpg)
ఇదీ చదవండి:ఆకులాగే ఉంటాను.. కానీ పురుగును!