ETV Bharat / bharat

ఆసుపత్రిలో చేరిన 'మహా' సీఎం భార్య - మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కొవిడ్​ పాసిటివ్​

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

rashmi THACKERAY carona positive
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కరోనా చికిత్స
author img

By

Published : Mar 31, 2021, 6:00 AM IST

కరోనా చికిత్స కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కరోనా సోకినట్లు తేలగా.. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యారని ఓ అధికారి వెల్లడించారు.

ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ ఠాక్రే.. మార్చి 11న కరోనా టీకా మొదటి డోసును జేజే ఆసుపత్రిలో తీసుకున్నారు. ఉద్ధవ్​ ఠాక్రే కుమారుడు మంత్రి ఆదిత్యా ఠాక్రే కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. సామ్నా పత్రిక ఎడిటర్​గా రష్మీ ఠాక్రే వ్యవహరిస్తున్నారు.

కరోనా చికిత్స కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కరోనా సోకినట్లు తేలగా.. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యారని ఓ అధికారి వెల్లడించారు.

ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ ఠాక్రే.. మార్చి 11న కరోనా టీకా మొదటి డోసును జేజే ఆసుపత్రిలో తీసుకున్నారు. ఉద్ధవ్​ ఠాక్రే కుమారుడు మంత్రి ఆదిత్యా ఠాక్రే కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. సామ్నా పత్రిక ఎడిటర్​గా రష్మీ ఠాక్రే వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: దిల్లీ ఆస్పత్రులలో కరోనా రోగులకు పడకలు రిజర్వ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.