ETV Bharat / bharat

పారిశ్రామికవేత్తలకు రుణమాఫీపై రాహుల్​ ధ్వజం

author img

By

Published : Dec 31, 2020, 5:35 PM IST

పేదల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేయడాన్ని తప్పుపట్టారు.

Rahul Gandhi attacks govt over loan waiver to industrialists
పారిశ్రామికవేత్తలకు రుణామాఫీపై రాహుల్​ ధ్వజం

మోదీ ప్రభుత్వం పేదల్ని విస్మరించి... బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన... కేంద్రాన్ని తప్పుబడుతూ ఈమేరకు ట్వీట్ చేశారు.

  • 2378760000000
    रुपय का क़र्ज़ इस साल मोदी सरकार ने कुछ उद्योगपतियों का माफ़ किया।

    इस राशि से कोविड के मुश्किल समय में 11 करोड़ परिवारों को 20-20 हज़ार रुपय दिए जा सकते थे।

    मोदी जी के विकास की असलियत!

    — Rahul Gandhi (@RahulGandhi) December 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడా పారిశ్రామికవేత్తలకు రూ.2,37,876 కోట్లు రుణ మాఫీ చేసింది. మోదీ చెబుతున్న నిజమైన అభివృద్ధి ఇది. ఈ డబ్బుతో కనీసం 11 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేది. ఈ కరోనా సంక్షోభంలో ఒక్కో కుటుంబానికి రూ.20వేల చొప్పున అందిస్తే వారికి ఆసరాగా ఉండేది.

-రాహుల్​ గాంధీ ట్వీట్

ఇదీ చదవండి: బ్లాకు పంచాయతీ అధ్యక్షురాలిగా పారిశుద్ధ్య కార్మికురాలు

మోదీ ప్రభుత్వం పేదల్ని విస్మరించి... బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన... కేంద్రాన్ని తప్పుబడుతూ ఈమేరకు ట్వీట్ చేశారు.

  • 2378760000000
    रुपय का क़र्ज़ इस साल मोदी सरकार ने कुछ उद्योगपतियों का माफ़ किया।

    इस राशि से कोविड के मुश्किल समय में 11 करोड़ परिवारों को 20-20 हज़ार रुपय दिए जा सकते थे।

    मोदी जी के विकास की असलियत!

    — Rahul Gandhi (@RahulGandhi) December 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడా పారిశ్రామికవేత్తలకు రూ.2,37,876 కోట్లు రుణ మాఫీ చేసింది. మోదీ చెబుతున్న నిజమైన అభివృద్ధి ఇది. ఈ డబ్బుతో కనీసం 11 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేది. ఈ కరోనా సంక్షోభంలో ఒక్కో కుటుంబానికి రూ.20వేల చొప్పున అందిస్తే వారికి ఆసరాగా ఉండేది.

-రాహుల్​ గాంధీ ట్వీట్

ఇదీ చదవండి: బ్లాకు పంచాయతీ అధ్యక్షురాలిగా పారిశుద్ధ్య కార్మికురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.