ETV Bharat / bharat

'ఆక్సిజన్​ కోసం ఆపరేషన్​ సముద్ర సేతు-2'

author img

By

Published : Apr 30, 2021, 8:17 PM IST

దేశంలో ఆక్సిజన్​ కొరతను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్​ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్​ కంటెయినర్లు సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్​కు రవాణా చేయనుంది.

Navy
'ఆపరేషన్​ ఆక్సిజన్'​లో భారత నౌకాదళ సేవలు

దేశంలో ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ సముద్ర సేతు-2 పేరుతో భారత్​కు ఆక్సిజన్ నిండిన కంటైనర్లను రవాణా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ కింద.. ద్రవ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేయనుంది.

Operation Samudra Setu-2
ఆక్సిజన్​ రవాణాలో భారత నౌకాదళం
Operation Samudra Setu-2
ఆపరేషన్ సముద్రసేతు-2లో యుద్ధనౌకలు
Operation Samudra Setu-2
భారత యుద్ధ నౌకల ద్వారా క్రయోజనిక్​ ఆక్సిజన్​ కంటైనర్ల రవాణా
Operation Samudra Setu-2
ఆక్సిజన్ రవాణా కోసం సిద్ధమవుతున్న భారత నౌకాదళ యుద్ధ నౌక

ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ తల్వార్ అనే రెండు యుద్ధ నౌకలు.. బహ్రెయిన్‌లోని మనామా నౌకాశ్రయం నుంచి ఆక్సిజన్​ను తరలిస్తుండగా... బ్యాంకాక్​ నుంచి ఐఎన్ఎస్ జలష్వా, సింగపూర్​ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ ఆక్సిజన్‌ను తరలిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది.

Operation Samudra Setu-2
ఆక్సిజన్​ కంటైనర్లు
Operation Samudra Setu-2
ఆపరేషన్ సముద్రసేతు-2
Operation Samudra Setu-2
'ఆపరేషన్​ ఆక్సిజన్'​లో భారత యుద్ధ విమానాలు

'వందే భారత్ మిషన్‌'లో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతును భారత నౌకాదళం ప్రారంభించింది. మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్‌లలో చిక్కుకుపోయిన సుమారు 4వేల మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చింది.

ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

ఇదీ చూడండి: 'ప్రజలకు అందుబాటులో ఉండండి.. అండగా నిలవండి'

దేశంలో ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ సముద్ర సేతు-2 పేరుతో భారత్​కు ఆక్సిజన్ నిండిన కంటైనర్లను రవాణా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ కింద.. ద్రవ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేయనుంది.

Operation Samudra Setu-2
ఆక్సిజన్​ రవాణాలో భారత నౌకాదళం
Operation Samudra Setu-2
ఆపరేషన్ సముద్రసేతు-2లో యుద్ధనౌకలు
Operation Samudra Setu-2
భారత యుద్ధ నౌకల ద్వారా క్రయోజనిక్​ ఆక్సిజన్​ కంటైనర్ల రవాణా
Operation Samudra Setu-2
ఆక్సిజన్ రవాణా కోసం సిద్ధమవుతున్న భారత నౌకాదళ యుద్ధ నౌక

ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ తల్వార్ అనే రెండు యుద్ధ నౌకలు.. బహ్రెయిన్‌లోని మనామా నౌకాశ్రయం నుంచి ఆక్సిజన్​ను తరలిస్తుండగా... బ్యాంకాక్​ నుంచి ఐఎన్ఎస్ జలష్వా, సింగపూర్​ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ ఆక్సిజన్‌ను తరలిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది.

Operation Samudra Setu-2
ఆక్సిజన్​ కంటైనర్లు
Operation Samudra Setu-2
ఆపరేషన్ సముద్రసేతు-2
Operation Samudra Setu-2
'ఆపరేషన్​ ఆక్సిజన్'​లో భారత యుద్ధ విమానాలు

'వందే భారత్ మిషన్‌'లో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతును భారత నౌకాదళం ప్రారంభించింది. మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్‌లలో చిక్కుకుపోయిన సుమారు 4వేల మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చింది.

ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

ఇదీ చూడండి: 'ప్రజలకు అందుబాటులో ఉండండి.. అండగా నిలవండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.