ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 24 మంది గాయపడ్డారు.

author img

By

Published : Mar 6, 2021, 2:32 PM IST

many people died and injured due to roadways bus accident in aligarh
యూపీలో భారీ రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోధా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కర్సువా గ్రామంలో హరియాణా రోడ్​వేస్​కు చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి.

ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను మల్కన్​సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోధా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కర్సువా గ్రామంలో హరియాణా రోడ్​వేస్​కు చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి.

ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను మల్కన్​సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'కుండ్లీ ఎక్స్​ప్రెస్​వే'ను దిగ్బంధించిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.