ETV Bharat / bharat

రోహ్​తక్​​ ఆస్పత్రికి హరియాణా మంత్రి

author img

By

Published : Dec 13, 2020, 3:27 PM IST

కరోనాతో బాధపడుతున్న హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్​ను శనివారం రాత్రి రోహ్​తక్​​ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 5న ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలింది.

Haryana Health Minister shifted to PGIMS hospital
అనిల్ విజ్​ను రోహ్​తక్ ఆస్పత్రికి తరలింపు

కరోనా బారిన పడిన హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​ను​ రోహ్​తక్​లోని పీజీఐఎంఎస్​ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 5న ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలగా.. అప్పటి నుంచి శనివారం రాత్రి వరకు ఆయన అంబాలాలోని సివిల్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు​. అయితే తనకు అసౌకర్యంగా ఉందని మంత్రి చేసిన ఫిర్యాదు చేయగా పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రత్యేక వైద్య బృందం ప్రస్తుతం అనిల్ విజ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అంబాలా సివిల్ సర్జన్​ కుల్దీప్​ సింగ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.

కరోనా బారిన పడిన హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​ను​ రోహ్​తక్​లోని పీజీఐఎంఎస్​ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 5న ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలగా.. అప్పటి నుంచి శనివారం రాత్రి వరకు ఆయన అంబాలాలోని సివిల్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు​. అయితే తనకు అసౌకర్యంగా ఉందని మంత్రి చేసిన ఫిర్యాదు చేయగా పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రత్యేక వైద్య బృందం ప్రస్తుతం అనిల్ విజ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అంబాలా సివిల్ సర్జన్​ కుల్దీప్​ సింగ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా మరో 30,254 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.