ETV Bharat / bharat

దేశంలో మరో 41,332 మందికి కరోనా

దేశంలో కొత్తగా 41,322 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. బాధితుల సంఖ్య 93లక్షల 51వేల 110కి చేరింది. మహమ్మారి కారణంగా మరో 485 మంది చనిపోయారు.

author img

By

Published : Nov 28, 2020, 9:41 AM IST

Updated : Nov 28, 2020, 9:55 AM IST

COVID-19 SINGLE DAY SPIKE OF 41,322 NEW POSITIVE CASES AND 485 DEATHS REPORTED IN INDIA
దేశవ్యాప్తంగా మరో 40వేల మందికిపైగా కరోనా

దేశంలో రోజూ స్థిరంగా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 41 వేల 322 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

మొత్తం కేసుల సంఖ్య 93 లక్షల 51 వేల 110కి చేరింది. వైరస్​ ధాటికి మరో 485 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 36వేల 200కు పెరిగింది.

కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 87లక్షల 59వేల 969 మంది కోలుకున్నారు. 4లక్షల 54వేల 940 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 93.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: టీకా టూర్​: అహ్మదాబాద్​ చేరుకున్న మోదీ

దేశంలో రోజూ స్థిరంగా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 41 వేల 322 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

మొత్తం కేసుల సంఖ్య 93 లక్షల 51 వేల 110కి చేరింది. వైరస్​ ధాటికి మరో 485 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 36వేల 200కు పెరిగింది.

కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 87లక్షల 59వేల 969 మంది కోలుకున్నారు. 4లక్షల 54వేల 940 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 93.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: టీకా టూర్​: అహ్మదాబాద్​ చేరుకున్న మోదీ

Last Updated : Nov 28, 2020, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.