Country Bomb in Tamilnadu: తమిళనాడులోని ఈరోడ్లో నాటు బాంబులను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణులను వేటాడడానికి వీటిని తయారు చేస్తున్నట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.
జిల్లాలోని గోబిచెట్టిపాళ్యంలో నిందితులు ఓ నాటు బాంబును వదిలివెళ్లారు. ఆ బాంబును ఓ ఆవు నమలగా.. పేలుళ్లు సంభవించాయి. అడవి పందులు, జింకలు, కుందేళ్లను వేటాడేందుకు నాటు బాంబులను ఉపయోగిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి: పొలంలో పెట్టిన ఎలుకల మందు తిని 21 నెమళ్లు మృతి