ETV Bharat / bharat

బిహార్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు నక్సల్స్ హతం

author img

By

Published : Nov 22, 2020, 10:15 AM IST

బిహార్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అర్ధరాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.

Three Maoists killed in Bihar encounter
బిహార్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు మావోలు హతం

బిహార్​ గయా జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. భారాచట్టి అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రపోరు జరిగినట్లు వెల్లడించారు.

ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలు, రైఫిల్స్​​ స్వాధీనం చేసుకున్నారు. ఈ జాయింట్​ ఆపరేషన్​లో కేంద్రబలగాలతో పాటు బిహార్​ పోలీసులు పాల్గొన్నారు.

బిహార్​ గయా జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. భారాచట్టి అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రపోరు జరిగినట్లు వెల్లడించారు.

ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలు, రైఫిల్స్​​ స్వాధీనం చేసుకున్నారు. ఈ జాయింట్​ ఆపరేషన్​లో కేంద్రబలగాలతో పాటు బిహార్​ పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మాజీ సైన్యాధికారి ఆర్​ఎన్​ చిబ్బర్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.