ETV Bharat / bharat

'సాహో' సైకత శిల్పం.. కరోనాపై అవగాహన - Avoid Colour, Avoid Corona Virus

హోలీ పండగను పురస్కరించుకొని కరోనా వైరస్​పై అవగాహన కల్పించాడు ప్రముఖ అంతర్జాతీయ సైకత శిల్పి మానస్​ కుమార్​ సాహో. ఒడిశా పూరీ గోల్డెన్​ బీచ్​లో ఇసుకతో ఈ కళాఖండాన్ని సృష్టించాడు సాహో.

Sand Artist  Manas wishes to create awareness about Corona Virus
'సాహో' సైకత శిల్పం.. కరోనాపై అవగాహన
author img

By

Published : Mar 10, 2020, 11:34 AM IST

కరోనా వేగంగా ​వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరస్​పై అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు ప్రముఖ సైకత శిల్పి మానస్​ కుమార్​ సాహో. హోలీ సందర్భంగా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. కరోనాతో జాగత్రగా ఉండండి అంటూ ఒడిశా పూరీలోని సముద్ర తీరాన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు.

సైకత శిల్పం తీర్చిదిద్దేందుకు 7 గంటలు శ్రమించాడు సాహో. 'రంగులకు దూరంగా ఉండండి.. కరోనాకు దూరంగా ఉండండి' అనే సందేశాన్ని తన ఇసుక చిత్రం ద్వారా ఇచ్చాడు. 15 అడుగుల వెడల్పుతో తయారు చేసిన ఈ కళాఖండం కోసం 15 టన్నుల ఇసుకను ఉపయోగించినట్లు చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి:ఎన్నికల విషయంలో పైపూతలతోనా ప్రక్షాళన?

కరోనా వేగంగా ​వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరస్​పై అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు ప్రముఖ సైకత శిల్పి మానస్​ కుమార్​ సాహో. హోలీ సందర్భంగా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. కరోనాతో జాగత్రగా ఉండండి అంటూ ఒడిశా పూరీలోని సముద్ర తీరాన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు.

సైకత శిల్పం తీర్చిదిద్దేందుకు 7 గంటలు శ్రమించాడు సాహో. 'రంగులకు దూరంగా ఉండండి.. కరోనాకు దూరంగా ఉండండి' అనే సందేశాన్ని తన ఇసుక చిత్రం ద్వారా ఇచ్చాడు. 15 అడుగుల వెడల్పుతో తయారు చేసిన ఈ కళాఖండం కోసం 15 టన్నుల ఇసుకను ఉపయోగించినట్లు చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి:ఎన్నికల విషయంలో పైపూతలతోనా ప్రక్షాళన?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.