ETV Bharat / bharat

'కార్యాలయాలకు మంత్రులు సకాలంలో రావాలి'

కార్యాలయాలకు సకాలంలో రావాలని సహచర మంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. క్రమం తప్పకుండా వస్తే ఇంటి నుంచి పనిచేయాల్సిన అవసరం తప్పుతుందని తెలిపారు.

author img

By

Published : Jun 13, 2019, 4:30 PM IST

మోదీ

మంత్రి వర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమైన సలహా ఇచ్చారు. కార్యాలయాలకు క్రమం తప్పకుండా, సకాలంలో రావాలని సూచించారు. తద్వారా ఇంటి నుంచి పని చేసే అవసరం తప్పుతుందన్నారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడిన మోదీ పలు సూచనలు చేశారు.

"కొత్త వారికి సీనియర్ మంత్రులు చేదోడుగా ఉండాలి. కీలక దస్త్రాలను సహాయ మంత్రులతో పంచుకోండి. వారితో కలిసి పనిచేస్తే పరిష్కారం త్వరగా లభిస్తుంది. తాజా పరిణామాలపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించాలి. క్రమం తప్పకుండా కార్యాలయాలకు రావడమే కాదు.. పార్లమెంటు సభ్యులు, ప్రజలతో మమేకం కావాలి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మంత్రి వర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమైన సలహా ఇచ్చారు. కార్యాలయాలకు క్రమం తప్పకుండా, సకాలంలో రావాలని సూచించారు. తద్వారా ఇంటి నుంచి పని చేసే అవసరం తప్పుతుందన్నారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడిన మోదీ పలు సూచనలు చేశారు.

"కొత్త వారికి సీనియర్ మంత్రులు చేదోడుగా ఉండాలి. కీలక దస్త్రాలను సహాయ మంత్రులతో పంచుకోండి. వారితో కలిసి పనిచేస్తే పరిష్కారం త్వరగా లభిస్తుంది. తాజా పరిణామాలపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించాలి. క్రమం తప్పకుండా కార్యాలయాలకు రావడమే కాదు.. పార్లమెంటు సభ్యులు, ప్రజలతో మమేకం కావాలి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

New Delhi, June 13 (ANI): Union Home Minister and Bharatiya Janata Party (BJP) president Amit Shah held meeting with party's national office bearers and state-heads in Delhi today. BJP leaders JP Nadda, Bhupender Yadav, Dilip Ghosh, Vasundhara Raje Scindia, and others party leaders from all-over the country attended the meeting. He is expected to discuss schedule for organizational elections in its units, membership drive and other party related issues.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.