ETV Bharat / bharat

అరుణ్​ కోసం గద్గద స్వరంతో ఆజాద్ ప్రసంగం

కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్​జైట్లీకి రాజ్యసభ శ్రద్ధాంజలి ఘటించింది. సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా జైట్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. జైట్లీది విలక్షణ వ్యక్తిత్వమని ప్రశంసలు కురిపించారు.

author img

By

Published : Nov 18, 2019, 1:36 PM IST

జైట్లీ సంతాప తీర్మానంపై ఆజాద్

పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభాపక్ష నేత సహా.. వివిధ పార్టీల ఫ్లోర్​ లీడర్లకు మాట్లాడే అవకాశం కల్పించారు.

జైట్లీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. జైట్లీపై ప్రశంసల జల్లు కురిపించారు. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే సమయంలో ఆజాద్​ భావోద్వేగానికి లోనయ్యారు.

జైట్లీ సంతాప తీర్మానంపై ఆజాద్

"అరుణ్​జైట్లీ... నేను రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు సభాపక్షనేతగా పనిచేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరించారు. వివిధ అంశాలపై చర్చ జరుగుతూ సభలో వాడీవేడి వాతావరణం నెలకొన్నప్పుడు ఆయన లేచి తన చాతుర్యంతో సభను శాంతపరిచేవారు. అరుణ్​జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."

-గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో విపక్ష నేత

ఇదీ చూడండి: 'ప్రకృతి' కోసం పార్లమెంట్​కు సైకిల్​పై వెళ్లిన ఎంపీ

పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభాపక్ష నేత సహా.. వివిధ పార్టీల ఫ్లోర్​ లీడర్లకు మాట్లాడే అవకాశం కల్పించారు.

జైట్లీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. జైట్లీపై ప్రశంసల జల్లు కురిపించారు. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే సమయంలో ఆజాద్​ భావోద్వేగానికి లోనయ్యారు.

జైట్లీ సంతాప తీర్మానంపై ఆజాద్

"అరుణ్​జైట్లీ... నేను రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు సభాపక్షనేతగా పనిచేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరించారు. వివిధ అంశాలపై చర్చ జరుగుతూ సభలో వాడీవేడి వాతావరణం నెలకొన్నప్పుడు ఆయన లేచి తన చాతుర్యంతో సభను శాంతపరిచేవారు. అరుణ్​జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."

-గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో విపక్ష నేత

ఇదీ చూడండి: 'ప్రకృతి' కోసం పార్లమెంట్​కు సైకిల్​పై వెళ్లిన ఎంపీ

New Delhi, Nov 17 (ANI): Lok Janshakti Party's national president Chirag Paswan reacted on NDA meeting ahead of winter session of parliament. He said, "We missed Shiv Sena's presence in the meeting."He also said that LJP has requested Prime Minister to make a coordination committee or appoint a convener from NDA to make better coordination between alliance partners.He further added that it's a matter of concern that one by one alliance partners breaking from National Democratic Alliance.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.