ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​: దిల్లీ కోర్టులో చిదంబరానికి మరో షాక్​

author img

By

Published : Oct 15, 2019, 7:14 PM IST

Updated : Oct 16, 2019, 1:54 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పి. చిదంబరానికి మరో గండం ఎదురైంది. ఇదే కేసులో మనీ లాండరింగ్​ ఆరోపణలపై విచారించేందుకు ఈడీకి దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. అవసరమైతే అరెస్ట్​ చేయొచ్చని కోర్డు తెలిపింది.

ఐఎన్​ఎక్స్​:దిల్లీ కోర్టులో చిదంబరానికి మరో చుక్కెదురు
ఐఎన్​ఎక్స్​: దిల్లీ కోర్టులో చిదంబరానికి మరో షాక్​

ఐఎన్​ఎక్స్​ మీడీయా కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్​ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ​(ఈడీ)కి దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి తిహార్​ జైల్లో విచారణ మొదలుకానుంది. అవసరమైతే అరెస్ట్​ చేయొచ్చని దిల్లీ కోర్టు తెలిపింది.

సీబీఐ అవమానించాలని భావిస్తోంది

మరోవైపు ఇదే కేసులో బెయిల్​ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. చిదంబరానికి బెయిల్​ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కపిల్​ సిబల్​, అభిషేక్​ మను సింఘ్వి వాదించారు.

చిదంబరాన్ని కస్టడీలో ఉంచుకొని అవమానించాలని సీబీఐ భావిస్తోందన్నారు. ఈ విషయంపై సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా రేపు సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.

ఇదీ చూడండి: 'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్​ 7న ల్యాండింగ్​'

ఐఎన్​ఎక్స్​: దిల్లీ కోర్టులో చిదంబరానికి మరో షాక్​

ఐఎన్​ఎక్స్​ మీడీయా కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్​ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ​(ఈడీ)కి దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి తిహార్​ జైల్లో విచారణ మొదలుకానుంది. అవసరమైతే అరెస్ట్​ చేయొచ్చని దిల్లీ కోర్టు తెలిపింది.

సీబీఐ అవమానించాలని భావిస్తోంది

మరోవైపు ఇదే కేసులో బెయిల్​ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. చిదంబరానికి బెయిల్​ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కపిల్​ సిబల్​, అభిషేక్​ మను సింఘ్వి వాదించారు.

చిదంబరాన్ని కస్టడీలో ఉంచుకొని అవమానించాలని సీబీఐ భావిస్తోందన్నారు. ఈ విషయంపై సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా రేపు సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.

ఇదీ చూడండి: 'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్​ 7న ల్యాండింగ్​'

Baripada (Odisha), Oct 15 (ANI): India is a country where people from different faiths have been coming together in spirit of humanity to celebrate its rich heritage and diversity from the time immemorial. A glimpse of it was seen at a pandal in Mayurbhanj district of Odisha where both Hindus and Muslims came together to perform the rituals of Durga Pooja.

Last Updated : Oct 16, 2019, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.