ETV Bharat / bharat

పట్టాలు దాటేలోపే ఎడ్లబండిని ఢీకొన్న రైలు.. ఐదుగురు మృతి - train hit bullock cart in samasthipur

బిహార్​లో వేగంగా దూసుకొచ్చిన రైలు ఎండ్లబండిని ఢీకొంది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

five-killed-as-train-hits-bullock-cart-in-bihar
పట్టాలు దాటేలోపే ఎడ్లబండిని ఢీకొన్న రైలు.. ఐదుగురు మృతి
author img

By

Published : Jan 16, 2020, 6:15 PM IST

Updated : Jan 16, 2020, 7:56 PM IST

పట్టాలు దాటేలోపే ఎడ్లబండిని ఢీకొన్న రైలు.. ఐదుగురు మృతి

బిహార్​ సమస్తిపుర్‌లో ఎడ్లబండిని ఢీకొంది రైలు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమస్తిపుర్-ఖాగరియా తాలూకా హసన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్థులు కొందరు ఎడ్లబండిలో పట్టాలు దాటుతుండగా రైలు దూసుకొచ్చింది. రైలు రాకను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలు వచ్చే సమయంలో గేట్​ వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు దిల్లీ ఎల్​జీ​ సిఫార్సు

పట్టాలు దాటేలోపే ఎడ్లబండిని ఢీకొన్న రైలు.. ఐదుగురు మృతి

బిహార్​ సమస్తిపుర్‌లో ఎడ్లబండిని ఢీకొంది రైలు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమస్తిపుర్-ఖాగరియా తాలూకా హసన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్థులు కొందరు ఎడ్లబండిలో పట్టాలు దాటుతుండగా రైలు దూసుకొచ్చింది. రైలు రాకను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలు వచ్చే సమయంలో గేట్​ వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు దిల్లీ ఎల్​జీ​ సిఫార్సు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 16, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.