ETV Bharat / bharat

ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు దిల్లీ ఎల్​జీ​ సిఫార్సు

author img

By

Published : Jan 16, 2020, 5:51 PM IST

జనవరి 22న ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి ముకేశ్​ దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించాలని  హోంమంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ సిఫార్సు​ చేశారు.

Nirbhaya gangrape case
ముకేశ్ క్షమాభిక్ష తిరస్కరణకు దిల్లీ ఎల్​జీ​ సిఫార్సు

నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్... రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించాలని​ హోంమంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ సిఫార్స్​ చేశారు.

"ముకేశ్​ క్షమాభిక్షను తిరస్కరించాలన్న సిఫార్సుతో దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్ నుంచి హోంమంత్రిత్వశాఖకు ​పిటిషన్​ అందింది. పిటిషన్​ను పూర్తి స్థాయిలో పరిశీలించి.. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాం."

- హోంమంత్రిత్వ శాఖ అధికారి

ముకేశ్​ దాఖలు చేసిన క్షమాభిక్ష​ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ను బుధవారం కోరింది. ఈ పిటిషన్​ను తిరస్కరించాలని లెఫ్ట్​నెంట్ గవర్నర్​.. హోంశాఖకు వెంటనే సిఫార్సు చేశారు.

ముకేశ్​ క్షమాభిక్ష పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున జనవరి 22న ఉరితీయడం సాధ్యం కాదని కేజ్రీవాల్​ సర్కారు దిల్లీ కోర్టుకు తెలిపింది.

2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులు ముకేశ్​ కుమార్​ సింగ్​ (32), వినయ్​ శర్మ (26), అక్షయ్​ కుమార్​ సింగ్​ (31), పవన్​ గుప్తా (25)లకు జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు దిల్లీ కోర్టు ఈ నెల 7న డెత్​ వారెంట్లు జారీ చేసింది. ​

నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్... రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించాలని​ హోంమంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ సిఫార్స్​ చేశారు.

"ముకేశ్​ క్షమాభిక్షను తిరస్కరించాలన్న సిఫార్సుతో దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్ నుంచి హోంమంత్రిత్వశాఖకు ​పిటిషన్​ అందింది. పిటిషన్​ను పూర్తి స్థాయిలో పరిశీలించి.. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాం."

- హోంమంత్రిత్వ శాఖ అధికారి

ముకేశ్​ దాఖలు చేసిన క్షమాభిక్ష​ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ను బుధవారం కోరింది. ఈ పిటిషన్​ను తిరస్కరించాలని లెఫ్ట్​నెంట్ గవర్నర్​.. హోంశాఖకు వెంటనే సిఫార్సు చేశారు.

ముకేశ్​ క్షమాభిక్ష పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున జనవరి 22న ఉరితీయడం సాధ్యం కాదని కేజ్రీవాల్​ సర్కారు దిల్లీ కోర్టుకు తెలిపింది.

2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులు ముకేశ్​ కుమార్​ సింగ్​ (32), వినయ్​ శర్మ (26), అక్షయ్​ కుమార్​ సింగ్​ (31), పవన్​ గుప్తా (25)లకు జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు దిల్లీ కోర్టు ఈ నెల 7న డెత్​ వారెంట్లు జారీ చేసింది. ​

Thiruvananthapuram (Kerala), Jan 16 (ANI): While addressing media persons, after Kerala government challenged the Citizenship Amendment Act (CAA) in Supreme Court, Kerala Governor Arif Mohammad Khan said that the state government should have informed him before going to Supreme Court. "I have no issue with them going to Supreme Court but they should have informed me first. I being constitutional head come to know about it through newspapers. Clearly, I am not just a rubber stamp. This is breach of protocol and breach of courtesy. I will look into it whether the state government can go to the SC without the approval of the Governor. If not the approval, they could have just informed me," said Kerala Governor.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.