ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 48,512 కేసులు.. 768 మరణాలు

author img

By

Published : Jul 29, 2020, 10:33 AM IST

Updated : Jul 29, 2020, 11:03 AM IST

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 48,512 వైరస్​ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 768 మంది వైరస్ ధాటికి బలయ్యారు.

corona cases in india
భారత్​లో కొవిడ్ కేసులు

దేశంలో కరోనా వైరస్​ మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 48,512 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,31,669కు చేరుకుంది. మరో 768 మంది కరోనా బారిన పడి మరణించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్)​ ప్రకారం, మంగళవారం దేశవ్యాప్తంగా 4,08,855 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

corona death toll in india
దేశంలో కొత్తగా 47,744కేసులు.. 768 మరణాలు
  • యాక్టివ్ కేసులు: 5,09,447
  • మరణాలు: 34,193
  • కోలుకున్నవారు: 9,88,029

ఇదీ చూడండి: ఆర్థిక అంతరాలకు అంతమెన్నడు?

దేశంలో కరోనా వైరస్​ మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 48,512 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,31,669కు చేరుకుంది. మరో 768 మంది కరోనా బారిన పడి మరణించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్)​ ప్రకారం, మంగళవారం దేశవ్యాప్తంగా 4,08,855 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

corona death toll in india
దేశంలో కొత్తగా 47,744కేసులు.. 768 మరణాలు
  • యాక్టివ్ కేసులు: 5,09,447
  • మరణాలు: 34,193
  • కోలుకున్నవారు: 9,88,029

ఇదీ చూడండి: ఆర్థిక అంతరాలకు అంతమెన్నడు?

Last Updated : Jul 29, 2020, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.