ETV Bharat / bharat

కురువృద్ధులు, ఫిరాయింపుదారులపైనే భాజపా ఆశలు!

author img

By

Published : Mar 23, 2019, 12:05 AM IST

పశ్చిమ బంగాల్​లో పాగా వేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న భాజపా ఈసారైనా జెండా ఎగరేయాలని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రయత్నించినా... దీదీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్ ధాటికి నిలవలేకపోయింది. అయినా పట్టు వదలకుండా బంగాల్​లో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఓ వైపు సిట్టింగ్ అభ్యర్థులను తప్పించి లోక్​సభ అభ్యర్థిత్వానికి తృణమూల్ కొత్త రక్తం ఎక్కించింది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో ఫక్తు రాజకీయ వ్యూహాలు పన్నిన భాజపా అధినాయకత్వం... గెలుపే ధ్యేయంగా ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసింది. మరి ఈసారి బంగాల్​లో భాజపా అనుకున్నది సాధిస్తుందా?

18 మంది అభ్యర్థుల జాబితా విడుదల
కురువృద్ధులు, ఫిరాయింపుదారులపైనే కాషాయ పార్టీ ఆశలు!
తృణమూల్​ కాంగ్రెస్​ అభ్యర్థులను లోక్​సభ ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా బంగాల్​ భాజపా పావులు కదుపుతోంది. టీఎంసీ నుంచి భాజపాలో చేరిన అసమ్మతి నేతలకే అధికసంఖ్యలో టికెట్లు కేటాయించింది కాషాయ పార్టీ. ప్రజావ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్లు నిరాకరించి తృణమూల్ కొత్త నేతలకు అవకాశమిచ్చింది. మహిళలకు ఏకంగా 41శాతం సీట్లు కేటాయించారు దీదీ. భాజపా మాత్రం సీనియర్​ నేతలు, ఫిరాయింపుదారులపైనే ఆశలు పెట్టుకుంది.

42 లోక్​సభ స్థానాలున్న బంగాల్​లో భాజపా 28మందితో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్​ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది భాజపా.

ఇటీవలే తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ 18 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు. ఇందులో పది మంది సిట్టింగ్​ ఎంపీలకు టికెట్లు నిరాకరించి కొత్తవారిని నిలబెట్టారు. దీంతో పలువురు పార్టీ అసమ్మతి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

6 సీట్లు వారికే!

భాజపా విడుదల చేసిన జాబితాలో ఐదుగురు టీఎంసీ నుంచి వచ్చిన వారే. ఒక సీటు సీపీఎం పార్టీ నుంచి వచ్చిన నేతకు కేటాయించారు. మిగిలిన సీట్లను పార్టీ సీనియర్​ నాయకులకు కేటాయించి, వారిపైనే ఆశలు పెట్టుకుంది భాజపా.

2014 లోక్​సభ ఎన్నికల్లో 42 స్థానాల్లో కేవలం 2 సీట్లకే పరిమితమైంది భాజపా. ప్రస్తుతం 23 స్థానాల్లో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రముఖ నేతలు

కేంద్రమంత్రి బాబుల్​ సుప్రియో తిరిగి అసెన్​సోల్​ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో టీఎంసీ నుంచి నటి మున్​మున్​ సేన్​ బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ మేదినీపూర్​ నుంచి టీఎంసీ నేత మానస్​ బునియాపై పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ మనువడు చంద్రకుమార్​ బోస్​ దక్షిణ కోల్​కతా నుంచి పోటీచేయనున్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితురాలైన మాజీ ఐపీఎస్​ అధికారి భారతి ఘోష్​ టీఎంసీ అభ్యర్థి దీపక్​ అధిక్రేపై పోటీ చేస్తున్నారు.
బంగాల్​లో లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో జరగనున్నాయి.

ఇవీ చూడండి:184 మంది లోక్​సభ అభ్యర్థులతో భాజపా తొలి జాబితా

కురువృద్ధులు, ఫిరాయింపుదారులపైనే కాషాయ పార్టీ ఆశలు!
తృణమూల్​ కాంగ్రెస్​ అభ్యర్థులను లోక్​సభ ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా బంగాల్​ భాజపా పావులు కదుపుతోంది. టీఎంసీ నుంచి భాజపాలో చేరిన అసమ్మతి నేతలకే అధికసంఖ్యలో టికెట్లు కేటాయించింది కాషాయ పార్టీ. ప్రజావ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్లు నిరాకరించి తృణమూల్ కొత్త నేతలకు అవకాశమిచ్చింది. మహిళలకు ఏకంగా 41శాతం సీట్లు కేటాయించారు దీదీ. భాజపా మాత్రం సీనియర్​ నేతలు, ఫిరాయింపుదారులపైనే ఆశలు పెట్టుకుంది.

42 లోక్​సభ స్థానాలున్న బంగాల్​లో భాజపా 28మందితో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్​ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది భాజపా.

ఇటీవలే తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ 18 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు. ఇందులో పది మంది సిట్టింగ్​ ఎంపీలకు టికెట్లు నిరాకరించి కొత్తవారిని నిలబెట్టారు. దీంతో పలువురు పార్టీ అసమ్మతి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

6 సీట్లు వారికే!

భాజపా విడుదల చేసిన జాబితాలో ఐదుగురు టీఎంసీ నుంచి వచ్చిన వారే. ఒక సీటు సీపీఎం పార్టీ నుంచి వచ్చిన నేతకు కేటాయించారు. మిగిలిన సీట్లను పార్టీ సీనియర్​ నాయకులకు కేటాయించి, వారిపైనే ఆశలు పెట్టుకుంది భాజపా.

2014 లోక్​సభ ఎన్నికల్లో 42 స్థానాల్లో కేవలం 2 సీట్లకే పరిమితమైంది భాజపా. ప్రస్తుతం 23 స్థానాల్లో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రముఖ నేతలు

కేంద్రమంత్రి బాబుల్​ సుప్రియో తిరిగి అసెన్​సోల్​ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో టీఎంసీ నుంచి నటి మున్​మున్​ సేన్​ బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ మేదినీపూర్​ నుంచి టీఎంసీ నేత మానస్​ బునియాపై పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ మనువడు చంద్రకుమార్​ బోస్​ దక్షిణ కోల్​కతా నుంచి పోటీచేయనున్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితురాలైన మాజీ ఐపీఎస్​ అధికారి భారతి ఘోష్​ టీఎంసీ అభ్యర్థి దీపక్​ అధిక్రేపై పోటీ చేస్తున్నారు.
బంగాల్​లో లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో జరగనున్నాయి.

ఇవీ చూడండి:184 మంది లోక్​సభ అభ్యర్థులతో భాజపా తొలి జాబితా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sanya, China. 22nd March 2019.
1. 00:00 Felipe Massa walking out of the front of the Venturi Formula E Team paddock
2. 00:13 SOUNDBITE (English): Felipe Massa, Venturi Formula E driver:
(About his objectives while competing in Formula E)
"I think my overall target is always to win. It is always to fight for the championship, to win the championship - this is what I have done throughout all of my career. I came here for that, so I really hope we can achieve that. I really hope we can, maybe, finish my career in Formula E and say - 'I win one, two, some championships, I was competitive and I won races'. That is always my target."
3. 00:42 Felipe Massa walking along pit lane talking to crew members
4. 00:49 SOUNDBITE (English): Felipe Massa, Venturi Formula E driver:
(About the competitiveness of Formula E compared to Formula 1)
"Competition. I think, here (in Formula E), you have competition all of the time. Here you have maybe one second from the first to the last (driver). In Formula 1, no (this is not the case). You know more or less who is going to win. Maybe in the midfield, you have some competition, that teams are more equal. But, in Formula E, you have 10 times more (competition)."
5. 01:13 Felipe Massa standing in his garage
6. 01:18 SOUNDBITE (English): Felipe Massa, Venturi Formula E driver:
(About his and Venturi Formula E's performances this season)
"Yeah I think the team is improving, race after race. So it's definitely another race, another country, another place that I am really looking forward (to), that we can show definitely a great job here. Show also another important race, another race that we can maybe fight for the podium, maybe fight for great points and maybe learning things, and showing that on the track. So it's another important event for us."
7. 01:50 Wide of Felipe Massa talking to journalists
8. 01:54 SOUNDBITE (Portuguese): Felipe Massa, Venturi Formula E driver:
+++TRANSCRIPTION TO FOLLOW+++
9. 02:39 Close of Felipe Massa talking to journalists
10. 02:45 SOUNDBITE (Portuguese): Felipe Massa, Venturi Formula E driver:
+++TRANSCRIPTION TO FOLLOW+++
11. 03:18 Felipe Massa taking photographs with journalists
SOURCE: SNTV
DURATION: 03:30
STORYLINE:
Felipe Massa said ahead of round six of the Formula E championship in Sanya, China on Friday that he is targeting wins and titles during his time in the motorsport class - Massa currently has 14 points during his debut season with the Venturi Team.
+++MORE TO FOLLOW+++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.