thumbnail

By

Published : Jul 7, 2020, 1:56 PM IST

ETV Bharat / Videos

వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు

గుజరాత్​లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జునాగఢ్​, రాజ్​కోట్​ జిల్లాల్లో మూడు రోజులుగా భారీ వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జన జీవనం స్తంభించిపోయింది. రాజ్‌కోట్‌లోని ఖిజాదియా మోటా గ్రామంలో కొన్ని పశువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.