ETV Bharat / state

'మత ఐక్యతకు ఉరుసు నిదర్శనం'

విశాఖజిల్లా కశింకోట మండలం బయ్యవరంలో ఉరుసు ఉత్సవం ఘనంగా జరిగింది. హిందూముస్లిం ఐక్యతకు నిదర్శనంగా 600 ఏళ్లుగా వేడుకలను నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Mar 10, 2019, 3:44 PM IST

ఉరుసు ఉత్సవం
ఉరుసు ఉత్సవాలు
హిందూముస్లిం ఐక్యత కోసం షిరిడీ సాయిబాబా నిర్వహించినకార్యక్రమాలకు గుర్తుగా600 ఏళ్లుగానిర్వహించే హజరత్ ఆన్సర్ మదిని ఔలియ ఉరుసు ఉత్సవాన్ని శనివారం ఘనంగా జరిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలుతరలివచ్చారు. మదిని సమాధిదర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధికి చందనాన్ని పూశారు. చందనాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్న బాబా సమాధి వద్ద కోరికలు చెప్పుకుంటేనెరవేరుతాయని భక్తుల నమ్మకం. వేడుకలో ఏర్పాటు చేసిననాగపూర్ వాసి అనిష్, సుల్తాన్ బేగం ఖవ్వాలి ఆకట్టుకుంది. స్థానిక శాసనసభ్యుడుపీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉరుసు ఉత్సవాలు
హిందూముస్లిం ఐక్యత కోసం షిరిడీ సాయిబాబా నిర్వహించినకార్యక్రమాలకు గుర్తుగా600 ఏళ్లుగానిర్వహించే హజరత్ ఆన్సర్ మదిని ఔలియ ఉరుసు ఉత్సవాన్ని శనివారం ఘనంగా జరిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలుతరలివచ్చారు. మదిని సమాధిదర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధికి చందనాన్ని పూశారు. చందనాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్న బాబా సమాధి వద్ద కోరికలు చెప్పుకుంటేనెరవేరుతాయని భక్తుల నమ్మకం. వేడుకలో ఏర్పాటు చేసిననాగపూర్ వాసి అనిష్, సుల్తాన్ బేగం ఖవ్వాలి ఆకట్టుకుంది. స్థానిక శాసనసభ్యుడుపీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Intro:Ap_cdp_46_10_poliyo_chukkalu_Av_c7
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ నాగరాజు పిలుపునిచ్చారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలో పోలియో ప్రభావం లేకపోయినప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ప్రాంతాల్లో పోలియో ఉందని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందని, అయితే ఈ ఏడాది ఒకసారి మాత్రమే చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. కడప జిల్లాలో 3 లక్షల 17 వేల మంది 0 నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం 3054 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 13 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీనివాసులు, పీపీ యూనిట్ వైద్యాధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు


Body:పల్స్ పోలియో కార్యక్రమం


Conclusion:రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.