ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.. - అక్రమ రేషన్ పట్టివేత.. 50 బస్తాలు స్వాధీనం

గుంటూరు జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా త్రిపురంతాకంలో పోలీసులు పట్టుకున్నారు.

praksam district
అక్రమ రేషన్ పట్టివేత.. 50 బస్తాలు స్వాధీనం
author img

By

Published : Jul 6, 2020, 10:05 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండల కేంద్రంలోని అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రిపురాంతకంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి యర్రగొండపాలేనికి బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.