2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్టీ రిటర్న్స్ దాఖలు కాలపరిమితిని 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్ చేసింది. లాక్డౌన్లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు గడువును మే 31 వరకు పొడిగించింది.
జీఎస్టీ రిటర్న్ దాఖలుకు 3నెలలు గడువు పెంపు - 2018-19 ఆర్థిక సంవత్సరం
2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక జీఎస్టీ రిటర్న్ దాఖలు గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సీబీఐసీ ట్వీట్ చేసింది.

జీఎస్టీ రిటర్న్ దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు గడువు
2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్టీ రిటర్న్స్ దాఖలు కాలపరిమితిని 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్ చేసింది. లాక్డౌన్లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు గడువును మే 31 వరకు పొడిగించింది.