ETV Bharat / bharat

ఒక్కరోజులో 18,522 కేసులు.. 418 మరణాలు

author img

By

Published : Jun 30, 2020, 9:53 AM IST

Updated : Jun 30, 2020, 11:09 AM IST

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 66 వేలు దాటింది. మరణాలు 17 వేలకు చేరువయ్యాయి. ఒక్కరోజులోనే 418 మంది మృత్యువాతపడ్డారు.

corona cases in india
భారత్​లో కరోనా వివరాలు

దేశంలో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18 వేల 522 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 418 మంది కొవిడ్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

corona cases in india rises to 566840
24 గంటల్లో మరో 18522 కేసులు
  • వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు లక్షా 69 వేలు దాటాయి. మరణాల సంఖ్య 7,610గా ఉంది.
  • తమిళనాడులో 86 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మొత్తం 1141 మరణాలు సంభవించాయి.
  • గుజరాత్​లో 1827, దిల్లీలో 2,680 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18 వేల 522 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 418 మంది కొవిడ్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

corona cases in india rises to 566840
24 గంటల్లో మరో 18522 కేసులు
  • వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు లక్షా 69 వేలు దాటాయి. మరణాల సంఖ్య 7,610గా ఉంది.
  • తమిళనాడులో 86 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మొత్తం 1141 మరణాలు సంభవించాయి.
  • గుజరాత్​లో 1827, దిల్లీలో 2,680 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
Last Updated : Jun 30, 2020, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.