ETV Bharat / bharat

పిడుగుల బీభత్సం.. మరో 15 మంది మృతి

author img

By

Published : Jul 22, 2020, 8:50 AM IST

బిహార్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుల ధాటికి మంగళవారం ఒక్కరోజే 15 మంది బలయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం నితీశ్​ కుమార్​.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

15 people killed in lightning strike in Bihar
ఆ రాష్ట్రంలో పిడుగుల బీభత్సం.. మరో 15 మంది మృతి!

బిహార్​లో భారీ వర్షాల కారణంగా.. మంగళవారం పలు చోట్ల పిడుగులు పడి 15 మంది మరణించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో.. వీలైనంత వరకు ప్రజలను బయటకు రావొద్దని కోరారు నితీశ్​.

పిడుగుల ధాటికి బిహార్​వ్యాప్తంగా నెలరోజుల వ్యవధిలో 180 మందికిపైగా చనిపోయారు. వీరిలో జూన్​ 25 నాడే 83 మంది(23 జిల్లాల్లో) ప్రాణాలు కోల్పోయారు.

బిహార్​లో భారీ వర్షాల కారణంగా.. మంగళవారం పలు చోట్ల పిడుగులు పడి 15 మంది మరణించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో.. వీలైనంత వరకు ప్రజలను బయటకు రావొద్దని కోరారు నితీశ్​.

పిడుగుల ధాటికి బిహార్​వ్యాప్తంగా నెలరోజుల వ్యవధిలో 180 మందికిపైగా చనిపోయారు. వీరిలో జూన్​ 25 నాడే 83 మంది(23 జిల్లాల్లో) ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: నవంబర్​ నాటికి ఆక్స్​ఫర్డ్​ టీకా.. ధరెంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.