ETV Bharat / snippets

ఆ ఎమ్మెల్యేలిద్దరినీ ప్రభుత్వ విప్​లుగా ప్రకటించండి - చంద్రబాబుకు పవన్​ లేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 4:35 PM IST

Pawan Letter to Chandrababu
Pawan Kalyan Letter to Chandrababu (ETV Bharat)

Pawan Kalyan Letter to Chandrababu : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులను ప్రభుత్వ విప్​లుగా ప్రకటించాలని కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్​ను విప్​లుగా నియమించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Pawan Kalyan Letter to Chandrababu : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులను ప్రభుత్వ విప్​లుగా ప్రకటించాలని కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్​ను విప్​లుగా నియమించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.